బీహార్ ఎన్నికల సంగ్రామంలో కీలక ఘట్టమైన పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలూ తమ తురుపుముక్కల్ని రంగంలోకి దించాయి. బీహార్ లో జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్ నాయకత్వంలో పోటీచేస్తోన్న బీజేపీ సైతం ప్రధాని నరేంద్ర మోదీతో ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమైంది. సాధారణంగా మోదీ స్పీచ్ కు మెయిన్ స్ట్రీమ్, సోషల్ మీడియాల్లో విస్తృతమైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T84l6b
బీహార్లో బీజేపీ డిజిటల్ ఎత్తులు - ప్రధాని మోదీ సభలకు అదనపు హంగులు
Related Posts:
అనుక్షణం అప్రమత్తం..! త్రివిధ దళాలకు సెలవులు రద్దు చేసిన కేంద్రం..!!ఢిల్లీ/ హైదరాబాద్ : సరిహద్దుల్లో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. భారత సైన్య అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. త్రివిధ దళాల సైనికుల సెలవులు రద్ధు చేస్త… Read More
బాలాకోట్..వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ కు కంచుకోట: లాడెన్ సొంత పట్టణానికి 50 కిలోమీటర్ల దూరమేశ్రీనగర్: బాలాకోట్.. చుట్టూ ఎత్తయిన కొండలు, పట్టణం మధ్యలో ప్రవహించే పిల్ల కాలువలు, చల్లటి వాతావరణం.. చూడగానే ప్రముఖ పర్యాటక కేంద్రాన్ని తలపించేలా ఉంటు… Read More
వాయుసేన దాడుల్లో మసూద్ అజార్ బావమరిది మృతి .. విదేశాంగ శాఖ స్పష్టీకరణఢిల్లీ : పుల్వామాలో ఉగ్ర దాడికి ప్రతీకారంగానే దాడి చేశామని భారత ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు దేశంలో మరిన్ని ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని సమాచార… Read More
సర్జికల్ స్ట్రైక్స్ 2: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్లో దాడి చేసింది ఈ మూడు ప్రాంతాల్లోనేఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషే మొహ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా భారత్ మంగళవారం తెల్లవారు జామున పాక్ ఆక్రమిత కశ్మీర్లో… Read More
దెబ్బకు దెబ్బ .. పుల్వామాకు ప్రతీకారంగానే దాడి అని ఐఏఎఫ్ స్పష్టీకరణఢిల్లీ : పీవోకే, పాకిస్థాన్ భూభాగంలో చేసిన దాడులపై భారత వాయుసేన స్పందించింది. పుల్వామా దాడులకు ప్రతీకార చర్యల్లో భాగంగానే దాడులు జరిగాయని స్పష్టంచేసిం… Read More
0 comments:
Post a Comment