Monday, October 19, 2020

3 వేల ప్రత్యేక బస్సులు.. సిటీ నుంచి పల్లెలకు, ఎప్పటి వరకు సర్వీసులు అంటే..

బతుకమ్మ, దసరా.. తెలంగాణలో పెద్ద పండుగ. దసరా అంటే ప్రాధాన్యం ఇస్తారు. ఇక పండగ సందర్బంగా నగరాలు/ పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లడం మాములే. పండగ సందర్భంగా ఏటా ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతూ ఉంటుంది. ఈ సారి కూడా ప్రత్యేక బస్సులను రన్ చేస్తోంది. పండగ కోసం 3 వేల స్పెషల్ బస్సులను నడిపిస్తామని టీఎస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kfMbvf

Related Posts:

0 comments:

Post a Comment