Tuesday, February 26, 2019

తెలుగింటి ఆడపడుచు సుమలతతో చర్చలు, ఎంపీగా పోటీపై కాంగ్రెస్ నిర్ణయం, త్రిబుల్ షూటర్ ఎంట్రీ!

బెంగళూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తాను అంటున్న స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్, దివంగత అంబరీష్ సతీమణితో తాము మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని త్రిబుల్ షూటర్, కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ అన్నారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి డీకే. శివకుమార్ మండ్య లోక్ సభ నియోజక వర్గం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NATmil

Related Posts:

0 comments:

Post a Comment