బెంగళూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తాను అంటున్న స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్, దివంగత అంబరీష్ సతీమణితో తాము మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని త్రిబుల్ షూటర్, కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ అన్నారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి డీకే. శివకుమార్ మండ్య లోక్ సభ నియోజక వర్గం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NATmil
తెలుగింటి ఆడపడుచు సుమలతతో చర్చలు, ఎంపీగా పోటీపై కాంగ్రెస్ నిర్ణయం, త్రిబుల్ షూటర్ ఎంట్రీ!
Related Posts:
ఏపీలో వైసీపీ మాస్కుల కలకలం ... రాజకీయ పార్టీలు కరోనాను వాడుకుంటున్నారుగా !!ఏపీలో రాజకీయ నాయకులు ప్రచారానికి ఏ చిన్న అవకాశం దొరికినా వదలటం లేదు . తాజాగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో కరోనాకు మాస్కులు అందిస్తున్నారు . అంతవర… Read More
Coronavirus:మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూన్యూఢిల్లి: ప్రపంచాన్ని కరోనావైరస్ కుదిపేస్తోందని ఆ మహమ్మారి నుంచి దేశ పౌరులు జాగ్రత్తతతో వ్యవహరించాలని ప్రధాని మోడీ అన్నారు. కరోనావైరస్ గురించి … Read More
నిర్భయ కేసు : చెప్పులతో కొట్టుకుంటూ.. కోర్టు ప్రాంగణంలో సొమ్మసిల్లిన అక్షయ్ భార్యమరికొద్ది గంటల్లో ఉరిశిక్ష అమలు నేపథ్యంలో నిర్భయ దోషులు ఆఖరి నిమిషం దాకా శిక్ష నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వేర్వేరు పిటిషన్లతో ఇప్పటిక… Read More
దేశంలో 4కు చేరిన కరోనా మృతుల సంఖ్య: పంజాబ్లో తొలి మరణంన్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 172 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. వందలాది మంది అనుమానితులు ఆస్పత్రుల్లో చికిత్స… Read More
కరోనా ఎఫెక్ట్ .. టీటీడీ అత్యవసర సమావేశం .. శ్రీవారి ఆలయం మూసివేత ?ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఆలయాల మీద పడింది. ఇప్పటికే పలు ఆలయాలను మూసివేస్తున్నట్టు ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు సంబంధించిన ప్రకటనలు ర… Read More
0 comments:
Post a Comment