న్యూఢిల్లి: ప్రపంచాన్ని కరోనావైరస్ కుదిపేస్తోందని ఆ మహమ్మారి నుంచి దేశ పౌరులు జాగ్రత్తతతో వ్యవహరించాలని ప్రధాని మోడీ అన్నారు. కరోనావైరస్ గురించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు. స్వీయ నిర్బంధం, సోషల్ డిస్టెన్సింగ్ లాంటి జాగ్రత్తలు పాటిస్తే మనకు మనం సహాయం చేసుకున్నవారమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా కాపాడిన వాళ్లమవుతామని ప్రధాని మోడీ అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UiGml3
Coronavirus:మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ
Related Posts:
అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా, ఈరోజు మీవల్లే దుబాయ్ ఇలా ఉంది: రాహుల్ గాంధీదుబాయ్: 2019 లోకసభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం పునరుద్… Read More
10వ తరగతి విద్యార్థులకు గుడ్న్యూస్: మ్యాథ్స్ పరీక్షలో సులభమైన పేపర్ ఎంపిక చేసుకోవచ్చన సీబీఎస్ఈఢిల్లీ: 2020 నుంచి పదవ తరగతి విద్యార్థులకు రెండు రకాల మ్యాథ్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పేర్కొంది. ప్రస్తుతం… Read More
అయ్యో పాపం: పుట్టిన బిడ్డకు కాళ్లు విరిగాయి..లివర్ నలిగింది..ఇందుకు కారణం ఎవరో తెలుసా..?రాజస్థాన్లో దారుణం చోటు చేసుకుంది. అనుభవం లేని ఇద్దరు వ్యక్తులు మహిళకు డెలివరీ చేయడంతో పుట్టిన బిడ్డకు కాళ్లు విరిగిపోయాయి. అంతేకాదు లివర్ నలిగిపోయిం… Read More
ఏపీలో బీజేపీకి మరో షాక్: ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానంటే... విష్ణుకుమార్ రాజు సంచలనంవిశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నేత, ఏపీలో ఆ పార్టీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు శుక్రవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నవ్యాం… Read More
నడి రోడ్డుపై భారీ స్క్రీన్ మీద గంటన్నర పాటు పోర్న్ వీడియో ప్రసారం, ఏం జరిగిందంటే?బీజింగ్: చైనాలో ఓ వ్యక్తి తాను పని చేసే ప్రాంతంలో గంటన్నర పాటు పోర్న్ సినిమా చూశాడు. అది ఏకంగా నడిరోడ్డుపై ఉన్న పెద్ద స్క్రీన్ పైన ప్రసారం అయింది. ఒక్… Read More
0 comments:
Post a Comment