పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాలు దాడులు చేసి ధ్వంసం చేశాయి. దాదాపు వెయ్యి కిలోల బాంబులు జారవిడిచినట్లు సమాచారం.భారత వైమానిక బృందం మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో పేలుడు పదార్థాలతో ఉగ్రవాదుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GQli19
దేశవ్యాప్తంగా మరిన్ని ఆత్మాహుతి దాడులు జరుగుతాయనే సమాచారం ఉంది: విదేశాంగ కార్యదర్శి గోఖలే
Related Posts:
వావ్.. ఒకేసారి 50 మందితో..!టెక్నాలజీ బాగా మారిపోయింది బాసూ..!హైదరాబాద్ : శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం దూసుకెళ్తోంది. అసాద్యం అనుకున్న వన్ని సుసాద్యంగా మారిపోతున్నాయి. ఇక టెక్నాజీ రంగంలో మాత్రం మార్పులు శరవేగంగ… Read More
వ్యవస్థలో బాద్యతాయుత రాజకీయాలు రావాలి..!అప్పుడే ప్రజాస్వామ్య గొప్పదనం తెలుస్తుందన్న పవన్..!అమరావతి/హైదరాబాద్ : భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో గొప్పదని, బాద్యతతో కూడుకున్న జవాబుదారీ తనం రాజకీయ వ్యవస్థ ఆవిష్కృతమైనప్పుడే దాని గొప్పదనం తెలుస్… Read More
బామ్మా నీకు సలాం: నష్టాలు వచ్చినప్పటికీ కష్టకాలంలో ఇడ్లీలతో కడుపు నింపుతూ..!కరోనావైరస్ దేశానికి తీరని నష్టం చేకూర్చిందన్నది ఒప్పుకోవాల్సిన నిజం. అదే సమయంలో ఈ వైరస్ ఎన్నో పాఠాలను నేర్పింది. సాటి మనిషికి సహాయ పడటం, ఆపదలో ఉన్నవార… Read More
దేశంలోనే కరోనా టెస్టుల్లో ఏపీ టాప్ ... రికవరీలోనూ రికార్డ్ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటమే కాకుండా ర్యాపిడ్ టెస్టులు చెయ్యాలని , మండలాల వారీగా కరోనా టెస్టులు నిర్వహించాలని న… Read More
ఫేక్ న్యూస్: ఐదు విడతల్లో లాక్డౌన్ ఎగ్జిట్..? సోషల్ మీడియాలో వైరల్, ఫేక్ అన్న కేంద్రంకరోనా వైరస్ వ్యాధి సమూల నిర్మూలన కోసం విధించిన లాక్డౌన్ ఎగ్జిట్ చేసేందుకు ఐదు విడతల్లో ఆంక్షలను సడలిస్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతో… Read More
0 comments:
Post a Comment