పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాలు దాడులు చేసి ధ్వంసం చేశాయి. దాదాపు వెయ్యి కిలోల బాంబులు జారవిడిచినట్లు సమాచారం.భారత వైమానిక బృందం మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో పేలుడు పదార్థాలతో ఉగ్రవాదుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GQli19
దేశవ్యాప్తంగా మరిన్ని ఆత్మాహుతి దాడులు జరుగుతాయనే సమాచారం ఉంది: విదేశాంగ కార్యదర్శి గోఖలే
Related Posts:
ఐఐటీ-మద్రాస్ విద్యార్థిని సూసైడ్: బరిలో దిగిన సీబీఐ: బడాబాబుల హస్తం ఉందంటూ..!చెన్నై: రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐఐటీ-మద్రాస్ విద్యార్థిని ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య కేసులో సీబీఐ రంగ ప్రవేశం చేసింది. సీబీఐ అధికారులు సోమవారం తమ వ… Read More
అమరావతి రైతులకు మంచి ప్యాకేజీ: జగన్ అన్యాయం చేయరంటూ మంత్రి పెద్దిరెడ్డిఅమరావతి: రాజధాని రైతులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అన్యాయం చేయరని, వారికి మంచి ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటారని మంత్రి పెద్దిరెడ్డి రామచ… Read More
చలి-పులి: గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా పడిపోయిన ఢిల్లీ ఉష్ణోగ్రతలుఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. గత వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గత రెండు వారాల ను… Read More
ఆర్బీఐలో ఉద్యోగాలు: మేనేజర్ పోస్టుతో పాటు ఇతర పోస్టులకు నోటిఫికేషన్రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా లీగల్ ఆఫీసర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, లైబ్ర… Read More
అండర్వేర్లో బాంబు పేలి.. ముక్కలైపోయాడు.. ఆదిలాబాద్లో ఘోరంఅది.. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఆదిలాబాద్ జిల్లా. సమీపంలోనే మావోయిస్టుల అడ్డా గడ్చిరోలి. పైగా పక్క జిల్లాలోనే ముఖ్యమంత్రి పర్యటన. పోలీసులంతా బంద… Read More
0 comments:
Post a Comment