ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఆలయాల మీద పడింది. ఇప్పటికే పలు ఆలయాలను మూసివేస్తున్నట్టు ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు సంబంధించిన ప్రకటనలు రాగా ఇప్పుడు కరోనా ప్రభావం శ్రీవారి ఆలయంపై కూడా పడింది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాపిస్తున్న సమయంలో ఆలయాల వద్ద ఆంక్షలు విధిస్తున్నారు . ఎక్కువగా జనసమూహం ఉండే ప్రాంతాలను నిరోధించాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IVE2LB
Thursday, March 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment