హైదరాబాద్ : ప్రజలకు మేలు చేయడమే లక్ష్యం. పాలనలో కీలక మార్పులు, కఠిన నిర్ణయాలు తప్పవు. ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రజాకోర్టును మించిన న్యాయస్థానం లేదు. ఇదంతా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు. ప్రతిపక్షం నిర్మాణాత్మక సలహాలివ్వలేదని.. ప్రజలకు నూటికి నూరు శాతం మేలు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GMCKmR
కఠిన నిర్ణయాలు, కీలక మార్పులు.. కేసీఆర్ అభివృద్ధి ఎజెండా..!
Related Posts:
లక్ష లంచం డిమాండ్.. పట్టుబడ్డ జీఎస్టీ అధికారిముంబై : పన్నులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ.. కొందరు అధికారుల తీరుతో అభాసుపాలవుతోంది. జీఎస్టీని పర్యవేక్షించ… Read More
వీడియో గేమ్స్ ఆడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. అది టైమ్ పాస్ కాదట, రోగమట..!హైదరాబాద్ : అరచేతిలో ప్రపంచం వాలిపోయిన రోజులివి. స్మార్ట్ఫోన్తో ఏ సమాచారమైనా ఇంట్లో కూర్చుండి తెలుసుకునే సౌకర్యం వచ్చింది. అయితే అదే స్మార్ట్ఫోన్ క… Read More
కాంగ్రెస్ పార్టీ తీరు వల్లే దేశంలోని ప్రతిపక్షాలు ఓటమి పాలయ్యాయి :సురవరం సుధాకర్ రెడ్డిదేశంలోని ప్రతిపక్షపార్టీలను ఏకం చేసి ఎన్డీఏకు వ్యతిరేకంగా కూటమీ ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని సీపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాక… Read More
ప్రభుత్వంలో కొనసాగాలంటూ అరుణ్ జైట్లీ ఇంటికి వెళ్లి చర్చించిన ప్రధాని నరేంద్ర మోడీ...మోడీ ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు ముందుగా తనకు ప్రభుత్వంలో ఎలాంటీ బాద్యతలు ఇవ్వవద్దంటూ ఆర్డిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసిన నేపథ… Read More
ఏపీ అడ్వకేట్ జనరల్గా సుబ్రమణ్యం శ్రీరాం: అదనపు ఏజీగా సుధాకర్ రెడ్డి: ఈ ఇద్దరే ఎందుకంటే..!ఏపీ నూతన మఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్ కీలక పదవుల్లో సమర్ధులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వాన… Read More
0 comments:
Post a Comment