మరికొద్ది గంటల్లో ఉరిశిక్ష అమలు నేపథ్యంలో నిర్భయ దోషులు ఆఖరి నిమిషం దాకా శిక్ష నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వేర్వేరు పిటిషన్లతో ఇప్పటికే మూడుసార్లు ఉరిశిక్షను వాయిదా వేయించుకున్న దోషులు.. తాజా డెత్ వారెంట్ను కూడా వాయిదా వేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ న్యాయస్థానాలు ఈసారి వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఉరిశిక్షపై స్టే విధించాలని కోరుతూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vBYe20
నిర్భయ కేసు : చెప్పులతో కొట్టుకుంటూ.. కోర్టు ప్రాంగణంలో సొమ్మసిల్లిన అక్షయ్ భార్య
Related Posts:
బ్రాహ్మణిని లాగి: చంద్రబాబుపై రోజా ఘాటు వ్యాఖ్యలు, రోడ్డుపై రోజా బైక్ డ్రైవింగ్రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా మంగళవారం నిప్పులు చెరిగారు. తూర్పు గోదా… Read More
తెలంగాణ పంచాయతీ పోరు చివరి ఘట్టం.. పోలింగ్పై ఉత్కంఠహైదరాబాద్ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు తెర పడనుంది. మూడు దశలకు గాను ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ పూర్తికాగా, బుధవారం తుది దశ పోలింగ్ జరుగుతోంది. సర… Read More
జైల్లో కూర్చుంటారు .. అఖిలపక్షంలో కూర్చోరా : ఆ రోజు బ్లాక్ డే ..!అఖిలపక్ష భేటీలకు హాజరు కాని వైసిపి పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్ అయ్యారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ గత 16 ఏళ్ల కాలంలో … Read More
రూపాయి ముట్టను, అక్రమాలకు పాల్పడను : సర్పంచ్ అభ్యర్థి బాండ్ పేపర్..!హైదరాబాద్ : ఎన్నికల్లో గెలిచే వరకు ఒక తీరుగా ఉండే నేతలు.. కుర్చీ ఎక్కాక రూట్ మార్చుతారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టినదానికి లెక్కలేసి మరి అడ్డగోలుగా కూడబె… Read More
ఆయేషా కేసుల్లో కొత్త ట్విస్ట్ : ముగ్గురు పోలీసు కమిషనర్ల విచారణ : సిబిఐ షాకింగ్ నిర్ణయం..!దాదాపు 12 ఏళ్లుగా సాగుతున్న ఆయేషా మీరా హత్య కేసులో సిబిఐ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. కోర్టు ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించిన సిబిఐ ఈ కేసులో తొలి… Read More
0 comments:
Post a Comment