Thursday, March 19, 2020

దేశంలో 4కు చేరిన కరోనా మృతుల సంఖ్య: పంజాబ్‌లో తొలి మరణం

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 172 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. వందలాది మంది అనుమానితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే కరోనాబారినపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో మరణం చోటు చేసుకుంది. పంజాబ్ రాష్ట్రంలో కరోనాబారినపడిన ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్ రాష్ట్రం బంగాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a3GDyJ

Related Posts:

0 comments:

Post a Comment