ఏపీలో రాజకీయ నాయకులు ప్రచారానికి ఏ చిన్న అవకాశం దొరికినా వదలటం లేదు . తాజాగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో కరోనాకు మాస్కులు అందిస్తున్నారు . అంతవరకు బాగానే ఉన్నా వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో మాస్కులను ఇవ్వటం ఏపీలో రాజకీయ దుమారం రేపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం రేపుతున్న తరుణంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33upY56
ఏపీలో వైసీపీ మాస్కుల కలకలం ... రాజకీయ పార్టీలు కరోనాను వాడుకుంటున్నారుగా !!
Related Posts:
ఇండియన్ నేవీలో ఉద్యోగాలు: ఎస్ఎస్సీ ఆఫీసర్ పోస్టులకు అప్లయ్ చేయండిఇండియన్ నేవీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అవివాహితులైన పురుషులు మహిళల కోసం పోస్టులను విడుదల చేసింది. షార… Read More
షాకింగ్: కొత్త రకం కరోనా ప్రళయం -యూకేలో మళ్లీ కఠిన లాక్డౌన్ -క్రిస్మస్పై తీవ్ర ఎఫెక్ట్ -ప్రధాని వినతిపుట్టి 13 నెలల తర్వాత కూడా తన రూపాలను, ప్రభావాన్ని మార్చుకుంటోంది కరోనా మహమ్మారి. యునైటెడ్ కింగ్ డమ్(యూకే)లో కొత్త రకం వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తు… Read More
శీతాకాలం: ఆరోగ్యంపట్ల జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు..ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?చల్లని గాలి వీచే చలికాలం వచ్చేసింది. అన్ని వేడి వేడి ఆహార పదార్ధాలు తినాలనిపిస్తుంది. చలికి వెచ్చగా రగ్గులు కప్పుకుని హాయిగా పడుకోవలనిపిస్తుంది, ఉదయం … Read More
తెలంగాణలో రాక్షస పాలన: గర్జించు..గాండ్రించు: గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా: బండి సంజయ్నారాయణ్పేట్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ దక్షిణ ప్రాంత జిల్లాలపై కన్నేసింది. మొన్నటికి మొన్న సిద్ధిపేట్ జిల… Read More
ఎంపీని చంపాలని పేలుడు ప్లాన్ -టార్గెట్ మిస్సైనా 9 మంది దుర్మరణం -అఫ్గాన్లో టెర్రర్ చర్యవరుస ఉగ్రదాడులతో అఫ్గనిస్తాన్ అట్టుడుకుతున్నది. కీలక నేతలు, బడా లీడర్లను టార్గెట్ చేసుకున్న టెర్రరిస్టులు బహిరంగ ప్రదేశాల్లోనే భారీ దాడులకు దిగుతుంన్న… Read More
0 comments:
Post a Comment