ఏపీలో రాజకీయ నాయకులు ప్రచారానికి ఏ చిన్న అవకాశం దొరికినా వదలటం లేదు . తాజాగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో కరోనాకు మాస్కులు అందిస్తున్నారు . అంతవరకు బాగానే ఉన్నా వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో మాస్కులను ఇవ్వటం ఏపీలో రాజకీయ దుమారం రేపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం రేపుతున్న తరుణంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33upY56
Thursday, March 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment