అమరావతి/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఇది తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఈ దీక్షలో ఓ వివాదాస్పద పోస్టర్ లేదా ప్లకార్డును టీడీపీ ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించడం కోసం ఏకంగా ఛాయ్ అమ్ముకునేవాడి చేతికి పగ్గాలు ఇవ్వవద్దనే అభిప్రాయం వ్యక్తం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E4zRLz
'ఎంగిలి టీ కప్పులు పెట్టాల్సిన చేతిలో దేశాన్ని పెట్టాం': చంద్రబాబు దీక్షలో సరికొత్త వివాదం
Related Posts:
అలర్ట్.. అలర్ట్... బ్యాంకులు వారం రోజులు బంద్, ఎప్పుడంటే, స్తంభించిపోనున్న లావాదేవీలు..వరుస సెలవులు, బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో జనాలు ఇబ్బంది పడుతోన్నారు. వేతన సవరణ కోసం సమ్మె చేస్తోన్న ఉద్యోగులు.. వచ్చే నెలలో కూడా మూడు రోజులు సమ్మె చేస్తా… Read More
సీఎం జగన్ పాలనలో ఆ అక్రమాలపై కూడా సిట్ వెయ్యండి : బోండా ఉమా డిమాండ్ఏపీలో రోజుకో రకంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు గత టీడీపీ పాలనలో భారీ అవినీతికి పాల్పడ్డారని, ఈఎస్ఐ మంద… Read More
బాబోయ్ ఏంటిది: లేడీస్ హాస్టల్లో నక్కిన వ్యక్తి.. రోజంతా మంచం కిందే..!నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం చోటు చేసుకుంది. లేడీస్ హాస్టల్లోకి చొరబడ్డ ఓ విద్యార్థి ఒకరోజంతా అందులోనే గడిపాడు. విద్యార్థినుల సహకారంతోనే అతను కిటికీ … Read More
వామ్మో.. సీరియల్ చూస్తుండగా పేలిన టీవీ.. భార్య మృతి. భర్త, కూతురి పరిస్థితి విషమం... ఎక్కడో తెలుసా..పండగ అని, ఫ్యామిలీతో ఉన్నామని.. కుటుంబం అంతా కలిసి టీవీ చూస్తున్నారా..? ఒక్కసారి వైర్ చెక్ చేసుకొండి. లూజ్ కనెక్షన్ ఉందేమో పరిశీలించండి. అంతా సవ్యంగా … Read More
విద్యార్థులపై HCU భారీ జరిమానా: వారికి సంఘీబావం తెలిపినందుకే..! మండిపడ్డ విద్యార్థి సంఘాలుహైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్బాగ్లో ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే షాహీన్బాగ్ నిరసనకారులకు సంఘీభావంగా హై… Read More
0 comments:
Post a Comment