Tuesday, May 7, 2019

పపువా న్యూగినియాను కుదిపేసిన భూకంపం

పపువా న్యూగినియాలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.2గా నమోదైంది. మంగళవారం తెల్లవారుజామున భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బులాలో నగరానికి 33 కిలోమీటర్లు, రాజధాని పోర్ట్ మోర్స్ బైకి 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. భారీ స్థాయి భూకంపం వచ్చినప్పటికీ పపువా న్యూగినియాలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H2TmVh

Related Posts:

0 comments:

Post a Comment