హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కిలోలకొద్దీ బంగారం పట్టుబడుతోంది. విదేశాల నుంచి వచ్చే వ్యక్తులు అడ్డదారిలో గోల్డ్ తీసుకొస్తున్నారు. అదే క్రమంలో ఆదివారం నాడు సింగపూర్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి నుంచి మూడు కిలోలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సింగపూర్ నుంచి విమానం ల్యాండ్ కాగానే తనిఖీలకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vq1Wrm
Tuesday, May 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment