ఆంధ్రప్రదేశ్ వాసుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై ఏపీలో రసవత్తర చర్చ జరుగుతుంది . మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకర్ని మించి ఒకరు తగ్గేది లేదంటూ విమర్శలకు దిగుతున్నారు. పోలవరం పై బహిరంగ లేఖ రాసి వేడి రాజేసిన కేవీపీ రామచంద్రరావు , మరో మారు బహిరంగ లేఖ రాసి చంద్రబాబుకు సవాల్ విసరటం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vq1vgI
Tuesday, May 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment