ఆంధ్రప్రదేశ్ వాసుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై ఏపీలో రసవత్తర చర్చ జరుగుతుంది . మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకర్ని మించి ఒకరు తగ్గేది లేదంటూ విమర్శలకు దిగుతున్నారు. పోలవరం పై బహిరంగ లేఖ రాసి వేడి రాజేసిన కేవీపీ రామచంద్రరావు , మరో మారు బహిరంగ లేఖ రాసి చంద్రబాబుకు సవాల్ విసరటం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vq1vgI
పోలవరంపై శ్వేతపత్రం విడుదల చెయ్ .. చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధమా... మరో బహిరంగ లేఖలో కేవీపీ సవాల్
Related Posts:
ఆ శునకాల మౌన రోదన హృదయ విదారకం ...కేరళ కొండ చరియలు విరిగి పడిన ప్రమాదంకేరళ రాష్ట్రంలో మున్నార్ సమీపంలో ఉన్న పెట్టిముడి ప్రాంతంలోని రాజమలైలో భారీవర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులు మృతి చ… Read More
అమ్ముడు పోయేవాడ్ని కాదు ..ఆ పదవి నాకివ్వండి .. టీపీసీసీ అధ్యక్ష పదవిపై జగ్గారెడ్డికాంగ్రెస్ పార్టీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆయన పార్టీ విషయంలోనూ , సీఎం కేసీఆర్ విషయంలో… Read More
మోటారుబైక్ బాంబు పేలుడు: ఆరుగురు మృతి, 10 మందికి గాయాలుక్వెట్టా: పాకిస్థాన్లో భారీ బాంబు పేలుడు సంభవించింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ మోటారు బైక్లో పెట్టిన ఐఈడీ బాంబులను పేల్చడంతో ఆరుగురు మృతి చెందారు. … Read More
విజయసాయిరెడ్డి.. ఇంకా పులుపు చావలే - అమరావతిలో సునామి - టీడీపీ ఫైర్ - గోల్కొండను లోకేశ్ కట్టాడా?ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. విశాఖపట్నానికి ఈస్టరన్ నేవీ కమాండ్ తెచ్చింది తానే అ… Read More
APSET-2020:లెక్చరర్లు, ప్రొఫెసర్ల అర్హత పరీక్షకు ఆంధ్రా యూనివర్శిటీ నోటిఫికేషన్ విడుదలఏటా వివిధ జూనియర్ కాలేజీలు యూనివర్శిటీల్లో ప్రొఫెసర్లు, లెక్చరర్లు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే అర్హత పరీక్ష ఏపీ సెట్ నోటిఫికేషన్ను ఆంధ్రా యూనివర్శిట… Read More
0 comments:
Post a Comment