అమరావతి: ఏపీ ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. 20 శాతం మధ్యంతర భృతికి (ఐఆర్) ఓకే చెప్పింది. ఇరవై శాతం ఐఆర్ నిర్ణయం వల్ల ఏడాదికి రూ.6,884 కోట్ల మేర ఖజానా పైన భారం పడనుంది. అలాగే అన్నదాత సుఖీభవ విధివిధానాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RPQLBg
ఎన్నికలకు ముందు ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు శుభవార్త, 20 శాతం మధ్యంతర భృతి
Related Posts:
వరద పరిస్థితులపై సీఎం జగన్ ఏరియల్ సర్వే: బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని సమీక్షలో సూచనభారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద పోటెత్తింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాలైన ఉభయగోదావరి జిల్లాలు వరద ప్రభావంతో అతలాకుతలం అవుతున్నాయి. తూర్పుగోద… Read More
ముఖ్యమంత్రి గారూ.. మీ పక్కనున్న కట్టప్పలను గుర్తించండి : ఎంపీ రఘురామ టార్గెట్ వారేనా!!నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్రంలో జరుగుతున్న అనేక అవినీతి అక్రమాలపైన ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు .రాజ… Read More
ఏపీలో మరోసారి భారీగా నమోదైన కరోనా కేసులు: 3 లక్షలకుపైగానే, 88 మంది మృతిఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 9652 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ… Read More
ప్రజాస్వామ్య దేశంలో ఫేస్బుక్ జోక్యమేంటి?: మార్క్ జుకర్బర్గ్కు కాంగ్రెస్ లేఖాస్త్రంన్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఫేస్బుక్పై వాల్ స్ట్రీట్ జర్నల్లో వచ్చిన కథనం దేశ రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత… Read More
చంద్రబాబుకు మోదీ సర్కార్ ఝలక్? - ఫోన్ ట్యాపింగ్పై బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్ - అసలుకే ఎసరు?ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో ఆసక్తికర మలుపు చోటుచేసుకుంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయాధికారులు, మీడియా, స… Read More
0 comments:
Post a Comment