Saturday, February 9, 2019

విజయసాయిరెడ్డి క్రియేటివిటి, టిడిపిని అటాక్ చేసేందుకు మరో కొత్త కాన్సెప్ట్

అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి తెలుగుదేశం పార్టీని సోషల్ మీడియా ద్వారా అదే పనిగా టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇతరుల కంటే భిన్నంగా అతను టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా, యూట్యూబ్ ద్వారా అందరిని ఆకర్షించేలా పోస్టులు పెడుతున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WPZQxI

0 comments:

Post a Comment