Tuesday, August 18, 2020

చంద్రబాబుకు మోదీ సర్కార్ ఝలక్? - ఫోన్ ట్యాపింగ్‌పై బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్ - అసలుకే ఎసరు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో ఆసక్తికర మలుపు చోటుచేసుకుంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయాధికారులు, మీడియా, సామాజిక కార్యకర్తల ఫోన్లను జగన్ సర్కారు ట్యాపింగ్‌ చేస్తోందని, దీనిపై వెంటనే దర్యాప్తు చేయించాలంటూ చంద్రబాబు రాసిన లేఖపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాల్సి ఉండగా.. కేంద్రం ఏం చెయ్యబోతున్నదో బీజేపీకి చెందిన కీలక నేత,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FAcGfA

Related Posts:

0 comments:

Post a Comment