కడప: జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తారా? పార్టీ సీనియర్ నేత రామసుబ్బా రెడ్డి బరిలో నిలుస్తారా? అనే ఉత్కంఠ శుక్రవారంతో తెరపడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆది వైసీపీ నుంచి పోటీ చేసి ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WT64wM
Saturday, February 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment