హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కలిసొచ్చింది. నిధుల కొరతతో సతమతమవుతున్న బోర్డుకు "టోల్ టెండర్లు" మోక్షం కలిగించాయి. టోల్ ట్యాక్స్ వసూళ్ల కోసం టెండర్లు ఆహ్వానించడంతో జాక్ పాట్ కొట్టేసింది. ఎన్నడూ లేనంతగా ఈసారి 10 కోట్ల 70 లక్షల 99వేల 999 రూపాయల బిడ్ దాఖలు కావడం విశేషం. ఇంత పెద్ద మొత్తంలో టెండర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RZHpHC
దశ తిరిగిన 'కంటోన్మెంట్' బోర్డు.. 10 కోట్లకు పైగా \"టోల్\" టెండర్
Related Posts:
భారీ వర్షాలకు కుప్పకూలిన ఇల్లు: ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతిబెంగళూరు: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా బెళగావిలోని బదల అంకాలగి గ్రామంలో ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ఈ ఘట… Read More
సంచలన తీర్పు.. ఆ బాలికకు అబార్షన్.. ఇదీ కారణం..కోర్టులు విచక్షణతో తీర్పులు ఇస్తుంటాయి. ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జడ్జీమెంట్ ఉంటుంది. లైంగికదాడికి గురయిన బాలిక దాల్చిన గర్భం తొలగింపు క… Read More
మళ్లీ హై: ముంబైలో 624 కరోనా కేసులు.. ఏడుగురు మృతికరోనా కేసులు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. కేరళలో తప్ప మిగతా చోట్ల అంతగా కేసులు రావడం లేవు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా ఇంపాక్ట్ లేదు. అయితే బుధవారం … Read More
సీడీఎస్సీకి పిల్లలపై కోవాగ్జిన్ టీకా ప్రయోగాల డేటా సమర్పించిన భారత్ బయోటెక్హైదరాబాద్: నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ పెద్దలకు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. పిల్లలకు కూడా… Read More
ఎట్టకేలకు లఖింపూర్ ఖేరికి రాహుల్, ప్రియాంక: బాధితులను గుండెలకు హత్తుకుని ఓదార్పులక్నో: కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ చేరుకున్నారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తన… Read More
0 comments:
Post a Comment