హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కలిసొచ్చింది. నిధుల కొరతతో సతమతమవుతున్న బోర్డుకు "టోల్ టెండర్లు" మోక్షం కలిగించాయి. టోల్ ట్యాక్స్ వసూళ్ల కోసం టెండర్లు ఆహ్వానించడంతో జాక్ పాట్ కొట్టేసింది. ఎన్నడూ లేనంతగా ఈసారి 10 కోట్ల 70 లక్షల 99వేల 999 రూపాయల బిడ్ దాఖలు కావడం విశేషం. ఇంత పెద్ద మొత్తంలో టెండర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RZHpHC
దశ తిరిగిన 'కంటోన్మెంట్' బోర్డు.. 10 కోట్లకు పైగా \"టోల్\" టెండర్
Related Posts:
బాబ్రీ కూల్చివేత కేసు- అద్వానీ, జోషీ, ఉమాభారతి భవితవ్యంపై తీర్పు- సుప్రీం కొత్త డెడ్లైన్...1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రదాన నిందితులుగా ఉన్న బీజేపీ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతిల భవితవ్యాన్ని తేల్చేందుకు సుప్రీంక… Read More
కరోనాను తగ్గించే ఆయింట్ మెంట్ ... యూఎస్ఎఫ్డీఏ ఆమోదంప్రపంచాన్ని గజాగజా వణికిస్తున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టడం కోసం ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ ను కనుగొనడానికి తీవ్ర యత్నాలు చేస్తున్నాయి. చాలా వ్యాక్సిన్ల… Read More
ఇండో-పాక్ బోర్డర్... ఐదుగురు చొరబాటుదారులను మట్టుబెట్టిన బీఎస్ఎఫ్...పంజాబ్లోని ఇండో-పాక్ సరిహద్దు వెంబడి శనివారం(అగస్టు 22) ఉదయం భారత భద్రతా బలగాలు ఐదుగురు చొరబాటుదారులను కాల్చి చంపాయి. గత పదేళ్లలో ఈ సరిహద్దు వెంబడి ఇ… Read More
ఏపీలో స్కూల్స్ సెప్టెంబర్ 5 నుండే .. అకడమిక్ క్యాలెండర్ లోమార్పుఏపీలో బడి గంట మోగే సమయం ఆసన్నమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఇంతకాలం మూతపడిన స్కూల్స్ తిరిగి తెరగడానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏపీలో… Read More
Bristol Auction: మహాత్ముడి కళ్లజోడు విలువ రూ. కోట్లలోనే, రికార్డు బ్రేక్, అది జాతిపిత క్రేజ్ !న్యూఢిల్లీ/ లండన్: భారత జాతిపిత మహాత్మగాంధీకి అరుదైన గౌరవం దక్కింది. భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహాత్మగాంధీ పేరు ప్రపంచ వ్యాప్తంగా అంద… Read More
0 comments:
Post a Comment