హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కలిసొచ్చింది. నిధుల కొరతతో సతమతమవుతున్న బోర్డుకు "టోల్ టెండర్లు" మోక్షం కలిగించాయి. టోల్ ట్యాక్స్ వసూళ్ల కోసం టెండర్లు ఆహ్వానించడంతో జాక్ పాట్ కొట్టేసింది. ఎన్నడూ లేనంతగా ఈసారి 10 కోట్ల 70 లక్షల 99వేల 999 రూపాయల బిడ్ దాఖలు కావడం విశేషం. ఇంత పెద్ద మొత్తంలో టెండర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RZHpHC
దశ తిరిగిన 'కంటోన్మెంట్' బోర్డు.. 10 కోట్లకు పైగా \"టోల్\" టెండర్
Related Posts:
యూఎస్లో ఇండియన్ టెక్కీ దంపతులపై ఘాతుకం: ఒంటిపై: బాల్కనీలో నాలుగేళ్ల చిన్నారి ఏడుస్తూవాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. భారత్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఆయన భార్య అనుమానాస్పద స్థితిలో మరణించారు. వ… Read More
లదాక్లో ఇంకా చైనా కదలికలు -సైన్యం పూర్తి ఉపసంహరణకు భారత్ పట్టు -నేడు 11వ రౌండ్ చర్చలుభారత్, చైనా సరిహద్దుల వెంబడి ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనగా, సైనిక ఉపసంహరణ ఒప్పందాలను సరిగా అమలు చేయకుండా డ్రాగన్ తోకజాడిస్తున్నది.… Read More
IPL: ఎవరెవరి మ్యాచ్లు ఎప్పుడున్నాయి.. ఏఏ జట్టులో ఎవరెవరున్నారుక్రికెట్ పండుగ ఐపీఎల్... అభిమానులను అలరించేందుకు వచ్చేసింది. 14వ సీజన్ తొలి మ్యాచ్ ఏప్రిల్ 9న జరగనుంది. గత ఏడాది కరోనావైరస్ ముప్పు కారణంగా టోర్నీని యూ… Read More
అమరావతికికి మరో ఝలక్- కొత్త రుణాలకు బ్యాంకుల నో- పాత ప్రాజెక్టులతో మెలికఏపీ రాజధాని అమరావతికి కష్టాలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా శాసన రాజధానిగా ప్రభుత్వం అభివృద్ధి చేయాలని భావిస్తున్న అమరావతిలో కొత్త … Read More
పుల్వామాలో మళ్లీ కాల్పుల మోత -భీకర ఎన్కౌంటర్లు -ఐదుగురు ఉగ్రవాదులు హతం -జవాన్లకూ గాయాలుపాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో భీకర ఎన్ కౌంటర్లు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో మొత్తం ఐదుగుర… Read More
0 comments:
Post a Comment