ఢిల్లీ : దొంగతనాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా దొంగలు రెచ్చిపోతూనే ఉన్నారు. ఈజీమనీకి అలవాటుపడుతూ చోరీలనే ప్రధాన వృత్తిగా ఎంచుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. జనాల భయాన్ని ఆసరాగా చేసుకుని మరణాయుధాలతో తెగబడుతూ అందినకాడికి దోచుకుంటున్న ఘటనలు నిత్యం ఏదో ఓ చోట
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FNCiTh
Tuesday, July 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment