ఢిల్లీ : దొంగతనాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా దొంగలు రెచ్చిపోతూనే ఉన్నారు. ఈజీమనీకి అలవాటుపడుతూ చోరీలనే ప్రధాన వృత్తిగా ఎంచుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. జనాల భయాన్ని ఆసరాగా చేసుకుని మరణాయుధాలతో తెగబడుతూ అందినకాడికి దోచుకుంటున్న ఘటనలు నిత్యం ఏదో ఓ చోట
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FNCiTh
పిస్తోల్తో బెదిరించి.. దర్జాగా కూర్చుని.. ఎలా దోచారంటే (వైరల్ వీడియో)
Related Posts:
రోడ్డు పక్కన కాలిన గాయాలతో..నగ్నంగా డిగ్రీ విద్యార్థినిలక్నో: ఉత్తర ప్రదేశ్లో మరో దారుణ ఘటన సంభవించింది. ఉన్నవ్లో ఇద్దరు బాలికలు మృతదేహాలుగా కనిపించిన సంఘటనను విస్మరించక ముందే.. అలాంటి ఉదంతమే మరొకటి. ఓ య… Read More
రాజమండ్రి పాస్టర్: ప్రార్థనల కోసం వెళ్తే..న్యూడ్ వీడియోలు తీశాడు: యువతికి అండగా కరాటే కల్యాణిరాజమహేంద్రవరం: కొన్నేళ్ల పాటు కేరళను కుదిపేసిన పాస్టర్ లైంగిక వేధింపులు, హత్య కేసు తరహాలోనే ఏపీలో మరో ఉదంతం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మిం… Read More
మున్సిపోల్స్ కంటే ముందే పరిషత్ పోరు- మంత్రులకు చెప్పేసిన జగన్-అసలు రీజన్ ఇదేఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రీ షెడ్యూల్ చేసిన మున్సిపల్ ఎన్నికలు సకాలంలో జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్… Read More
దానం ఇస్తే రాజ్ భవన్, చార్మినార్లను కూడా రిజిస్టర్ చేసుకుంటారా? వక్ఫ్ బోర్డుపై హైకోర్టు సీరియస్హైదరాబాద్: దానం చేస్తున్న వ్యక్తికి సదరు ఆస్తిపై హక్కులు ఉన్నాయా? లేదా అన్నది చూడకుండా దానం ఇస్తే చార్మినార్, రాజ్భవన్లను కూడా రిజిస్టర్ చేసుకుంటారా… Read More
ఈడీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీపై కఠిన చర్యలు: జగన్, సుజనా చౌదరి హైప్రొఫైల్హైదరాబాద్: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాజీ అధికారి, వస్తు, సేవ పన్ను (జీఎస్టీ) ప్రస్తుత సూపరింటెండెంట్ బొల్లినేని శ్రీనివాస గాంధీపై సెంట్రల్ బోర్… Read More
0 comments:
Post a Comment