కర్నాటకలో రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని కుమారస్వామి, సిద్ధరామయ్యలు చెబుతున్నప్పటికీ తెరవెనక మాత్రం వారంతా ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ ఆపరేషన్ కమల ప్రారంభించింది. సంకీర్ణ ప్రభుత్వం కూలడం ఖాయం,తను ముఖ్యమంత్రి కావడం తథ్యం అన్నట్లుగా బీజేపీ ప్రతిపక్షనేత యడ్యూరప్ప విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన జాతకం కూడా అలాంటిదే అనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HjfI8v
Friday, January 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment