మంచిర్యాల : అన్నాదమ్ముల మధ్య అనుబంధం ఎంతటిదో.. ఆస్తులు రేపే చిచ్చు కూడా అదే స్థాయిలో ఉంటోంది. ప్రేమానురాగాలు విరబూయాల్సిన చోట కక్షలు, ప్రతీకారాలు రాజ్యమేలుతున్నాయి. ఆస్తుల గొడవతో ఒకరికొకరు మొఖాలు చూసుకోకుండా తయారవుతోంది పరిస్థితి. అంతేకాదు హత్యలకు దారి తీస్తున్న ఘటనలు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినోళ్లు పెద్దయ్యాక, పెళ్లిళ్లయ్యాక శత్రువులుగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FMo45o
సిల్లీ రీజన్.. అన్నను చంపిన తమ్ముడు..!
Related Posts:
మందుబాబులకు బాడ్న్యూస్: 20 శాతం వరకు పెరగనున్న మందు ధర..? రేపట్నుంచి కొత్త మద్యం పాలసీ..తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్ వరకు నూతన మద్యం పాలసీ అమల్లో ఉంటుందని ప్రభుత్వ వర్… Read More
పవన్..టీడీపీ మధ్య పొడుస్తున్న స్నేహం..! విశాఖ ర్యాలీకీ చంద్రబాబు మద్దతు: హాజరవుతామని ప్రకటన..!జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తిరిగి దగ్గరయ్యేందుకు టీడీపీ అడుగులు వేస్తోంది. పవన్..బీజేపీని దూరం చేసుకున్న కారణంగానే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓడిపోయామ… Read More
పదేళ్లకే పేకాట.. లక్షలు పోగేసి, ఉన్నదంతా పోగొట్టుకుని.. అవయవాలు అమ్ముతానంటూ..!మదనపల్లె : పేకాటకు బానిసయ్యాడు. జూదం ఆడటం తప్ప మరో పని లేకుండా తయారయ్యాడు. పదేళ్ల వయస్సులోనే ముక్కలాట నేర్చుకున్నాడు. యుక్తవయసు వచ్చేసరికి బాషా అయ్యాడ… Read More
15 ఏళ్ల బాలుడు 21 ఏళ్ల యువతిపై అత్యాచారం... చేశాడంటూ కేసు... !!యువతి యువకులు ఇష్టపడి తల్లిదండ్రులకు చెప్పకుండా పారిపోతారు. అనంతరం ఎలాంటీ ఇబ్బందులు లేకుండా ఉంటే అలాగే కంటిన్యూ అవుతారు. లేదంటే ఒకరిపై ఒకరు కేసులు పెట… Read More
వంశీని బెదిరించారు..సరెండర్ అయితే అంతే..: ఏ పార్టీ పోరాడినా మద్దతిస్తాం: చంద్రబాబు ఫైర్..!ఏపీలో ఏ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తే..వారికి ప్రధాన ప్రతిపక్షంగా మద్దతిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేసా… Read More
0 comments:
Post a Comment