హైదరాబాద్: ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మద్య సొసైటీ భూముల వ్యవహారం ఆరని మంటలను రగుల్చుతూనే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత అమరావతికి వెళ్లినప్పటికీ ఏపీఎన్జీవోల సంఘం తెలంగాణ ఉద్యోగుల్లో చిచ్చుపెట్టేందుకు ఇంకా కుట్రచేస్తున్నదని టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి, టీజీవో అధ్యక్షురాలు వీ మమత ఆరోపించారు. గచ్చిబౌలి హౌసింగ్సొసైటీ ఎన్నికలు జరుగకుండా, అక్కడ జరిగిన కుంభకోణాలు బయటకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HkdiXb
ఉద్యోగుల్లో చిచ్చుపెట్టేందుకు ఏపీ ఎన్జీవోల కుట్ర..! ఆటలు సాగనివ్వమంటున్న టీఎన్జీవోలు..!!
Related Posts:
పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పిండ ప్రధానం..! ఓయూ విద్యార్థుల వింత నిరసన..!!హైదరాబాద్ : ఓయూ లో మళ్లీ రాజకీయ అలజడి మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుకు వినూత్న తరహాలో నిరసన తెలిపారు విద్యార్థులు. ఉస్మాని… Read More
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్కుల జాబితా చూస్తారా? ఆయనకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా?అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటర్మీడియట్ వరకు బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదివారనే విషయం మనకు తెలుసు. ఇంట… Read More
ఆన్లైన్లో గంజాయి విక్రయం ... 6 కోట్లు కూడబెట్టిన కేటుగాడున్యూఢిల్లీ : అతడో విద్యావంతుడు .. చేసింది జర్నలిజం .... కానీ చిన్న వయస్సులోనే చెడు తిరుగుళ్లు, స్నేహలతో అప్పుల ఊబిలో ఇరుక్కుపోయాడు. ఈజీ మనీ సంపాదించడం… Read More
జగన్ కేబినెట్ ఫైనల్ లిస్ట్: బీసీ -ఎస్సీ వర్గానికి ప్రాధాన్యత.. చాన్స్ ఎవరెవరికి దక్కిందంటే..ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్ను ఖరారు చేసారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం తన డ్రీం కేబినెట్కు తుది రూపు ఇచ్చారు. సామాజిక-ప్రాంతీయ సమతుల్య… Read More
1170 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు, 103 ఉగ్రవాదుల హతంన్యూఢిల్లీ : నక్కజిత్తుల పాకిస్థాన్ వైఖరి మారడం లేదు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి యదేచ్చగా తూట్లు పొడుస్తోంది. ఈ ఏడాది జూన్ 6 వరకు 1170 సార… Read More
0 comments:
Post a Comment