హైదరాబాద్: ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మద్య సొసైటీ భూముల వ్యవహారం ఆరని మంటలను రగుల్చుతూనే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత అమరావతికి వెళ్లినప్పటికీ ఏపీఎన్జీవోల సంఘం తెలంగాణ ఉద్యోగుల్లో చిచ్చుపెట్టేందుకు ఇంకా కుట్రచేస్తున్నదని టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి, టీజీవో అధ్యక్షురాలు వీ మమత ఆరోపించారు. గచ్చిబౌలి హౌసింగ్సొసైటీ ఎన్నికలు జరుగకుండా, అక్కడ జరిగిన కుంభకోణాలు బయటకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HkdiXb
ఉద్యోగుల్లో చిచ్చుపెట్టేందుకు ఏపీ ఎన్జీవోల కుట్ర..! ఆటలు సాగనివ్వమంటున్న టీఎన్జీవోలు..!!
Related Posts:
రాయలసీమపై ఎందుకంత ప్రేమ.. సీఎం కేసీఆర్పై జేజమ్మ గుస్సా ...హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై జేజమ్మ అరుణ ఓ రేంజ్లో ఫైరయ్యారు. ఆయనకు ప్రజల సంక్షేమం పట్టదని మండిపడ్డారు. అబద్దాలను పదే పదే వల్లెవేస్తారని విమర్శించారు.… Read More
భూమి పట్టా ఇవ్వలేదంటూ.. వీఆర్వో గల్లా పట్టుకున్న మహిళ...!అసలే భూమి సమస్య....తనకు న్యాయంగా రావాల్సిన వాటా కోసం కాళ్లు అరిగేలా ఎమ్మార్వో కార్యాలయం చుట్టు తిరుగుతోంది. దీనికి అదనంగా వీఆర్వోకు అడిగినన్ని డబ్బులు… Read More
అలర్ట్.. ఓటర్ ఐడీ తప్పులు సరిచేసేందుకు ఈసీ చాన్స్.. ఎలాగంటేన్యూఢిల్లీ : మీ ఓటరు గుర్తింపు కార్డులో పేరు, ఇతర అంశాలు తప్పుగా ఉన్నాయా ? అవి మార్చుకోవాలనుకుంటున్నారా ? అయితే ఎన్నికల సంఘం వెబ్ సైట్ లాగిన్ అయి ... … Read More
మంత్రి ఈటలకు బీజేపీ సపోర్ట్.. కామెంట్లపై కేసీఆర్, కేటీఆర్ వివరణ ఇవ్వాలని డిమాండ్హైదరాబాద్ : మంత్రి పదవీ భిక్ష కాదు అని సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్కు బీజేపీ మద్దతుగా నిలిచింది. పార్టీలో ఆయనను ఒంటరిని చేశారని … Read More
గులాబీ కోటలో ఓనర్ల చిచ్చు.. కారుకు బండి కౌంటర్..!సిరిసిల్ల : గులాబీ కోటలో ఓనర్ల చిచ్చు మొదలైందన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. హుజురాబాద్ వేదికగా గురువారం నాడు ఈటల చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ… Read More
0 comments:
Post a Comment