ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇప్పటికే కొందరు సెలెబ్రిటీలు అరెస్ట్ అయ్యారు. పలువురు టాప్ హీరోలు, హీరోయిన్లను నార్కొటిక్స్ బ్యూరో అధికారులు విచారణకు పిలిపించారు. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య ఉదంతంతో వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ కేసుపై విచారణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3A8xpxs
Saturday, October 2, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment