సెకండ్ వేవ్ తలెత్తొచ్చన్న అనుమానాలు కొనసాగుతున్నా... ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు గణాంకాల్లో వెల్లడవుతోంది. టెస్టుల సంఖ్యను భారీగా పెంచుతూ పోతున్నా.. కొత్తగా బయటపడుతోన్న కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుండటం గమనార్హం. మరోవైపు డిశ్చార్జీలు కూడా భారీగా ఉంటుండటంతో యాక్టివ్ కేసులు దాదాపు నియంత్రణ దశకు వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. నర్సు కిరాతకం: సినీ ఫక్కీలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UmK6CA
Thursday, November 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment