సెకండ్ వేవ్ తలెత్తొచ్చన్న అనుమానాలు కొనసాగుతున్నా... ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు గణాంకాల్లో వెల్లడవుతోంది. టెస్టుల సంఖ్యను భారీగా పెంచుతూ పోతున్నా.. కొత్తగా బయటపడుతోన్న కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుండటం గమనార్హం. మరోవైపు డిశ్చార్జీలు కూడా భారీగా ఉంటుండటంతో యాక్టివ్ కేసులు దాదాపు నియంత్రణ దశకు వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. నర్సు కిరాతకం: సినీ ఫక్కీలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UmK6CA
ఏపీలో కరోనా: తగ్గిన వైరస్ వ్యాప్తి -కొత్తగా 1728 కేసులు, 9మరణాలు -ఉభయ గోదావరిలో మాత్రం
Related Posts:
కమలం గూటికి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్.. డీకే అరుణకు బీజేపీ తీర్థంఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఖాళీ అవుతోంది. నేతలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుపై గె… Read More
బడికి దూరమవుతున్న బాల్యం ..పదేళ్ళలో మూడు లక్షల మంది డ్రాపవుట్స్తెలంగాణా రాష్ట్రంలో చిన్నారుల అందమైన బాల్యం బడికి పోకుండా బుగ్గిపాలు అవుతుంది. పాఠశాల విద్యార్థుల డ్రాపవుట్స్ ఆందోళన కరంగా మారాయి. గత పదేళ్లలో 3లక్షల … Read More
మా వృత్తిని గౌరవించండి... మీ గొడవల్లోకి లాగొద్దు ప్లీజ్: 'చౌకీదార్' వివాదంపై వాచ్మెన్లుఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయపార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సారి సోషల్ మీడియాలో చౌకీదార్ అనే పద… Read More
అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్యతెలంగాణ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ప్రకటించింది. రైతులకు పెట్టుబడి కోసం ,పెట్టుబడి స… Read More
భారత తొలి లోక్పాల్గా జస్టిస్ పీసీ ఘోష్...ఆమోదం తెలిపిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ఢిల్లీ: దేశంలోనే తొలిసారిగా లోక్పాల్ ఏర్పాటు అయ్యింది. అవినీతికి అడ్డుకట్టు వేసేందుకు లోక్పాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేరకు లోక్పాల్ తొలి ఛీఫ… Read More
0 comments:
Post a Comment