సెకండ్ వేవ్ తలెత్తొచ్చన్న అనుమానాలు కొనసాగుతున్నా... ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు గణాంకాల్లో వెల్లడవుతోంది. టెస్టుల సంఖ్యను భారీగా పెంచుతూ పోతున్నా.. కొత్తగా బయటపడుతోన్న కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుండటం గమనార్హం. మరోవైపు డిశ్చార్జీలు కూడా భారీగా ఉంటుండటంతో యాక్టివ్ కేసులు దాదాపు నియంత్రణ దశకు వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. నర్సు కిరాతకం: సినీ ఫక్కీలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UmK6CA
ఏపీలో కరోనా: తగ్గిన వైరస్ వ్యాప్తి -కొత్తగా 1728 కేసులు, 9మరణాలు -ఉభయ గోదావరిలో మాత్రం
Related Posts:
5 రోజులే ఆన్ లైన్ క్లాసులు, 3 నుంచి డిగ్రీ వరకు, టీ శాట్లో బోధనతెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు తక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వం పలు ఆంక్షలను సడలించింది. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు తెరవకపోతే బెటర్ అని భావించిం… Read More
కోవిషీల్డ్, కోవాగ్జిన్ అంగీకరించకుంటే క్వారంటైన్ ఉండాల్సిందే: ఈయూకు తేల్చి చెప్పిన భారత్న్యూఢిల్లీ: మనదేశంలో తయారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్ కరోనావైరస్ వ్యాక్సిలను యూరోపియన్ యూనీయన్(ఈయూ) ఇప్పటి వరకు అంగీకరించకపోవడంపై భారత్ అసంతృప్తి వ్యక్తం… Read More
నీరవ్ మోదీకి భారీ షాకిచ్చిన సోదరి పూర్వీ మోదీ -అప్రూవర్గా మారి, ఈడీకి రూ.17కోట్లు చెల్లింపుపంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకున్న వేల కోట్ల అప్పులు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుం… Read More
జూలై 2021 ద్వాదశ రాశుల వారికి మాసఫలాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
డ్రోన్ దాడులు: రాజౌరీలో డ్రోన్లు, ఎగిరే వస్తువులపై నిషేధం, నిఘా వ్యవస్థ మరింత పటిష్ఠంజమ్మూ: గత కొద్ది రోజులుగా జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులు చేస్తున్న నేపథ్యంలో అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. దాడుల నేపథ్యంలో రాజౌరి జిల్… Read More
0 comments:
Post a Comment