Saturday, October 2, 2021

మరోసారి చంద్రబాబు పాదయాత్ర - ప్రజాయాత్ర పేరుతో ప్రజల్లోకి : జగన్ ను దెబ్బతీయాలంటే..!!

మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. 2019 ఎన్నికల్లో పరాజయం తరువాత టీడీపీల నైరాశ్యం ఏర్పడింది. కరోనా కారణంగా చంద్రబాబు హైదరాబాద్ లో ఉండిపోవటం కూడా పార్టీకి మైనస్ గా మారింది. చంద్రబాబు పార్టీ పైన పట్టు కోల్పోతున్నారనే అభిప్రాయం కనిపిస్తోంది. వరుసగా జరిగిన ఎన్నికల్లో అధికార

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a2MLJe

Related Posts:

0 comments:

Post a Comment