మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. 2019 ఎన్నికల్లో పరాజయం తరువాత టీడీపీల నైరాశ్యం ఏర్పడింది. కరోనా కారణంగా చంద్రబాబు హైదరాబాద్ లో ఉండిపోవటం కూడా పార్టీకి మైనస్ గా మారింది. చంద్రబాబు పార్టీ పైన పట్టు కోల్పోతున్నారనే అభిప్రాయం కనిపిస్తోంది. వరుసగా జరిగిన ఎన్నికల్లో అధికార
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a2MLJe
మరోసారి చంద్రబాబు పాదయాత్ర - ప్రజాయాత్ర పేరుతో ప్రజల్లోకి : జగన్ ను దెబ్బతీయాలంటే..!!
Related Posts:
టార్గెట్ కేసీఆర్: 600 వెంటిలేటర్లు ఏమయ్యాయ్? గాంధీకి వెళ్తే ప్రాణాలతో తిరిగొచ్చేలా: కిషన్ రెడ్డిహైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది భారతీయ జనతా పార్టీ. అటు తెలం… Read More
విప్లవ కవి వరవర రావు ఆరోగ్యం మరింత విషమం: భార్యతో ఫోనులో: కేసీఆర్పైనే భారం: లేఖహైదరాబాద్: ప్రముఖ విప్లవ కవి, విరసం మాజీ అధ్యక్షుడు వరవర రావు ఆరోగ్యం మరింత క్షీణించింది. మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై అరెస్టయిన ఆయన… Read More
కరోనా విలయం: భారత్ నయా రికార్డు.. రెమ్ డెసివిర్పై సీరియస్ వార్నింగ్.. అభిషేక్ బచ్చన్ కూ వైరస్..దేశంలో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి లేదని కేంద్రం, వైద్య వర్గాలు గట్టిగా చెబుతున్నప్పటికీ.. కొత్త కేసులు భారీగా బయటపడుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దంప… Read More
ఎఫ్3: అంతరిక్షంలో అద్భుతం: 20 రోజులపాటు క్లియర్గా: వాయవ్య దిశగా: సూర్యాస్తమయం తరువాతవాషింగ్టన్: అంతరిక్షం..అద్భుతాల మయం. అంతుచిక్కని, అంతే లేని రహస్యాలకు నిలయం. దశాబ్దాలుగా కొనసాగుతోన్న అంతరిక్ష పరిశోధనల సందర్భంగా వెలుగులోకి వచ్చే ప్ర… Read More
జగన్ కు భారీ షాక్..అంతే గట్టిగా రివర్స్ ఎటాక్ - నీటి ప్రాజెక్టులపై వేడి.. తాజా వరదతో టెన్షన్ తగ్గేనాసాగు పనులు ఊపందుకున్నవేళ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలు మళ్లీ వేడెక్కాయి. ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోతిరెడ్డిప… Read More
0 comments:
Post a Comment