ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 52వేల మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో చేర్చి.. సమగ్ర నివేదికను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో ఆర్టీసీ కార్మికులు ఇక పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తొలి కేబినెట్ సమావేశంలోనే... ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై జగన్ సర్కార్ కేబినెట్ తీర్మానం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38CpwWU
ఇచ్చిన మాటకు కట్టుబడి... ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త... 52వేల మందికి బెనిఫిట్...
Related Posts:
జపాన్ ప్రధానితో మోడీ భేటీ: అహ్మదాబాద్-ముంబై హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ సహావాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడురోజుల అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయన వాషింగ్టన్ డీసీలోో జపాన్ ప్రధానమంత్రి యోషిహిడె సుగతో సమ… Read More
కరోనా, క్లైమెట్ ఛేంజ్ ఛాలెంజ్: క్వాడ్ సదస్సులో ప్రధాని మోడీ, బైడెన్కరోనా వైరస్ నిర్మూలన, వాతావరణ మార్పులపై క్వాడ్లో కీలక అంశంగా చర్చించారు. క్వాడ్ హోస్టింగ్ చేసే అవకాశం ఇచ్చినందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ప్ర… Read More
అమెరికాలో కాల్పుల కలకలం: ఒకరి మృతి, 12 మందికి గాయాలుఅమెరికా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజీగా ఉన్నారు. ప్రముఖులతో వరసగా సమావేశం అవుతున్నారు. ఇంతలో కాల్పుల మోత మోగింది. కాల్పులు జరిగింది.. వాషింగ… Read More
సీఎం జగన్ ఢిల్లీ టూర్ రద్దు.. కారణమిదే..? హస్తినలో కేసీఆర్ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సీఎం జగన్కు కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి తగ్గకపోవడంతో డా… Read More
7 నుంచి అన్నీ ప్రార్థన మందిరాలు ఓపెన్.. కానీ: ఎక్కడ అంటే..దేశంలో కరోనా ఉధృతి కాస్త తగ్గుతోంది. కేరళ, మహారాష్ట్ర మరికొన్ని రాష్ట్రాల్లోనే కరోనా ప్రభావం ఉంది. ఈ క్రమంలో ఉద్దవ్ థాకరే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుక… Read More
0 comments:
Post a Comment