మా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు విఐపి బ్రేక్ దర్శనంలో మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం మంచు విష్ణు మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XrEvjy
Sunday, October 17, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment