బెంగళూరు: కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే వస్తోంది. ఇప్పట్లో దీనికి బ్రేక్ పడే అవకాశాలు కూడా కనిపించట్లేదు. కర్ణాటకలో అధికారాన్ని పంచుకుంటోన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమికి చెందిన అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారం ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం గడప తొక్కింది. దీనిపై వాదోపవాదాలను ఆలకించిన సుప్రీంకోర్టు.. తన తీర్పును వాయిదా వేసింది. బుధవారం ఉదయం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2luf519
Tuesday, July 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment