యూపీ వివాద్పద ఎమ్మెల్యే సురేంద్రసింగ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. గతంలో పాలు సార్లు వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే ప్రస్తుతం ఆయన ముస్లింల సంతానం పై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముస్లింలు తమ మతానికి విరుద్దంగా ఒక్కోక్కరు 50 పెళ్లిళ్లు చేసుకుని 1000 మంది పిల్లల్లి కంటున్నారంటూ ఎద్దేవా చేశారు. దీంతో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మరోసారి బీజేపీని ఇరుకున పెట్టాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SezK5K
ముస్లింలు 50 మంది భార్యలను, 1050 మంది పిల్లలను కంటారు...! బీజేపీ ఎమ్మెల్యే
Related Posts:
కిమ్ ఏ పరిస్థితిలో ఉన్నాడో నాకు తెలుసు..! త్వరలో మీకూ తెలుస్తుంది..! ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!వాషింగ్టన్/హైదరాబాద్ : కరోనా మహమ్మారి కరతాళ నృత్యం చేస్తూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత … Read More
దో గజ్ దూరి!: ఈ బైక్ భౌతిక దూరం పాటిస్తుంది!అగర్తాలా: కరోనాను ఎదుర్కోవాలంటూ సామాజిక(భౌతిక) దూరం తప్పనిసరి అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రిపురకు చెందిన ఓ మ… Read More
ఆ రెండు కంపెనీల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఆర్డర్ రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం..కరోనా వైద్య పరీక్షల కోసం చైనీస్ కంపెనీల నుంచి కొనుగోలు చేసిన యాంటీబాడీ టెస్ట్ కిట్స్లో లోపాలు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోపా… Read More
తెలంగాణకు బిగ్ రిలీఫ్.. కొత్తగా కేవలం రెండే పాజిటివ్ కేసులు...తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా కేవలం రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి… Read More
కరోనా లక్షణాలతో వెళితే తిప్పిపంపారు: గాంధీ, కింగ్ కోఠి ఆస్పత్రిలో ఇలా జరుగుతోందా?హైదరాబాద్: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో లక్షణాలున్నవారికి పరీక్షలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ కొందరు అధికారులు … Read More
0 comments:
Post a Comment