టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని పార్టీ వీడేందుకు సిద్దమయ్యారా. ఆయన కాషాయం కండువా కప్పుకోబోతున్నారా. బెజవాడ టీడీపీ నేతలు మాత్రం అవుననే సమాధాన ఇస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని రెండో సారి వరుసగా టీడీపీ ఎంపీగా గెలుపొందారు. గెలిచిన సమయం నుంచి పార్టీ అధినాయకత్వం పైన ఆయన ఆగ్రహంతో ఉన్నారు. క్రిష్ణా జిల్లాలో మొత్తం పార్టీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BN4kt8
బీజేపీలోకి ఎంపీ కేశినేని నాని..!! కీలక నేతలతో మంతనాలు - చంద్రబాబు ఫొటోలు తీసేసి..!!
Related Posts:
ఇక టీఆర్ఎస్ నేతలు గవర్నర్లు , రాయబారులు అవుతారు ! సంచలన ప్రకటన చేసిన కేసీఆర్గుణాత్మక మార్పులు రావాలంటే ఎన్డీఏ యోతర పార్టీలు అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మరోసారి పిలుపునిచ్చారు. ఖమ్మం ఎన్నికల ప్రచారంలో పాల్గ… Read More
భూమనపై పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ .. తోక జాడిస్తే నార తీసి కూర్చోబెడతాఎన్నికల ప్రచారంలో మెగా బ్రదర్స్ మాటల తూటాలు పేలుస్తున్నారు. మొన్నటికి మొన్న నేను నాన్ లోకల్ అనే రాస్కెల్ ఎవరు ? యూజ్లెస్ ఫెలోస్ , వెధవలు అంటూ మెగా బ్ర… Read More
ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి దెబ్బ.. 100 కోట్ల జరిమానా..!అమరావతి : ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. అదలావుంటే మరో వారంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభ… Read More
సీఎం కారు కూడా వదల్లేరు : కుమార కారు చెక్ చేసిన ఈసీ, అధికారుల తీరుపై సీఎ గుస్సా ..?బెంగళూరు : ఎన్నికల వేళ .. ఎన్నికల సంఘమే సుప్రీం. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతవారినైనా ఉపేక్షించబోమని ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ క్రమంలో ఇటీవల ఏపీ డీజీపీ … Read More
యూపీ కంటే అధ్వాన్నం! దేశంలోనే మూడో స్థానంలో నిలిచిన ఏపీ..అభివృద్ధిలో అనుకుంటే పొరపాటేన్యూఢిల్లీ: ఎన్నికలు సమీపించాయంటే మనరాష్ట్రంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. రాత్రికి రాత్రి కోట్ల రూపాయలను ఓటర్లపై వెదజల్లుతుంటారు వివిధ పార… Read More
0 comments:
Post a Comment