సచివాలయం భవన నిర్మాణాలను ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు గవర్నర్కు పిర్యాధు చేయడం అత్యంత దుర్మార్గమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ మండిపడ్డారు. ఆయా పార్టీలు సిద్దాంతాలను పక్కనబెట్టి అభివృద్ది సంక్షేమ పథకాలను అడ్డుకుంటాయని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలను చూసి ప్రతి పక్ష్యాలు భయపడుతున్నాయని అన్నారు. అందుకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ltGEHU
Tuesday, July 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment