ప్రభుత్వ ఉద్యోగులకు పాత పద్దతి పెన్షన్లను తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా నిరాకరించింది. ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం లోక్సభలో ఇచ్చింది. పాత పెన్షన్ విధానంను కొత్తగా వచ్చిన నేషనల్ పెన్షన్ స్కీముతో 2004లో రీప్లేస్ చేసింది అప్పటి యూపీఏ ప్రభుత్వం. కొత్త విధానంలో సర్వీసు కాలంను పరిహారంను పరిగణలోకి తీసుకుని పెన్షన్ ఇస్తారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2luf3X5
Tuesday, July 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment