ప్రభుత్వ ఉద్యోగులకు పాత పద్దతి పెన్షన్లను తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా నిరాకరించింది. ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం లోక్సభలో ఇచ్చింది. పాత పెన్షన్ విధానంను కొత్తగా వచ్చిన నేషనల్ పెన్షన్ స్కీముతో 2004లో రీప్లేస్ చేసింది అప్పటి యూపీఏ ప్రభుత్వం. కొత్త విధానంలో సర్వీసు కాలంను పరిహారంను పరిగణలోకి తీసుకుని పెన్షన్ ఇస్తారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2luf3X5
పాత పెన్షన్ విధానంకు కేంద్రం నో.... లోక్సభలో లిఖితపూర్వక సమాధానం
Related Posts:
మీ పనితీరు భేష్.. ఈసీకి ప్రణబ్ ముఖర్జీ ప్రశంససార్వత్రిక ఎన్నికల నిర్వాహణలో ఎలక్షన్ కమిషన్ తీరుపై రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. కోడ్ ఉల్లంఘన విషయంలో నేతలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగ… Read More
ఎస్పీవై రెడ్డి, వైఎస్ఆర్.. అదే కోవలో రవీందర్ సింగ్.. కరీంనగర్లో రూపాయికే అంత్యక్రియలుకరీంనగర్ : సేవా దృక్పథంతో చేసే పనులు సంతృప్తిని ఇస్తాయి. ఆ కోవలో చాలామంది ప్రజోపయోగకరమైన పనులు చేస్తుంటారు. నామమాత్రపు ఛార్జీలు మాత్రమే తీసుకుంటూ జనాల… Read More
లోక్సభ సీట్లూ వైసీపీకే..గెలిచేది ఎక్కడంటే : ఆరు సీట్లలో హోరా హోరీ : తేల్చిన ఇండియూ టూడే సర్వే..ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్లో స్పష్టం చేసిన ఇండియా టుడే ఇప్పుడు లోక్సభ పోరు లోనూ వైసీపీ ఆధిక్యత సాధిస్తుందని వెల్… Read More
మాతో పెట్టుకుంటే తట్టుకోలేరని ఇరాన్ ను హెచ్చరించిన ట్రంప్..! చాలా మందిని చూసామన్న ఇరాన్..!!వాషింగ్టన్/హైదరాబాద్: గల్ఫ్లో మోహరించిన అమెరికా యుద్ధనౌకలు ఇరాన్ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తమతో సైనిక పరమైన ఘర్షణలకు దిగితే ఇరాన్ తు… Read More
ఎన్డీఏ ప్రభంజనానికి ప్రధాన కారణం..?న్యూఢిల్లీ: దేశంలో వరుసగా రెండోసారి ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతోందంటూ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రధాన మంత్రిగా నరే… Read More
0 comments:
Post a Comment