లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపుర్ ఖేరి హింసాకాండ కేసులో హత్యారోపణలు ఎదుర్కొంటోన్న కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాకు గురువారం పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన్ను విచారించే నిమిత్తం ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఈ కేసులో భాగంగా ఆయనపై మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. లఖింపుర్ ఖేరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AmDLcH
Thursday, October 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment