లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపుర్ ఖేరి హింసాకాండ కేసులో హత్యారోపణలు ఎదుర్కొంటోన్న కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాకు గురువారం పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన్ను విచారించే నిమిత్తం ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఈ కేసులో భాగంగా ఆయనపై మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. లఖింపుర్ ఖేరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AmDLcH
లఖింపూర్ ఖేరీ హింసాకాండ: కేంద్రమంత్రి కుమారుడికి సమన్లు, ఇద్దరి అరెస్ట్
Related Posts:
తెలంగాణ డీజీపీకి తప్పని ఫైన్.. ఇంతకు చలానా ఎంతంటే..!సంగారెడ్డి : కొత్త మోటార్ వాహనాల చట్టం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే, మోటార్ వాహనాల చట్టాన్ని ధిక్కరిస్త… Read More
సినిఫక్కీలో పోలీస్స్టేషన్పై దాడి చేసిన క్రిమినల్స్..! లాకప్లో ఉన్న నిందితుడితో పరార్...!కరుడు గట్టిన క్రిమినల్స్ను, గ్యాంగ్ లీడర్ లను పోలీసులు అరెస్ట్ చేస్తారు. పూర్తి బందోబస్తు మధ్య స్టేషన్లో బందిస్తారు. ఇంతలోనే గ్యాంగ్స్టర్కు చెందిన… Read More
జగన్ పాలన మూడేళ్లే..జమిలి ఎన్నికల ఎపెక్ట్: ఒక్క ఛాన్స్..ఇదే లాస్ట్ ఛాన్స్: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో చర్చ జరిగిన జమిలి ఎన్నికల అంశాన్ని మరో సారి తెర మీదకు తీసుకొచ్చారు. జగన్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారం… Read More
ఆనాటి అసెంబ్లీ టైగర్.. విద్యాసాగర్ రావు రీ ఎంట్రీ..! కేసీఆర్కు చెక్ పెట్టడానికేనా?హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయా? గులాబీని ఢీకొట్టి కమలం పువ్వు వికసించబోతుందా? టీఆర్ఎస్ను గట్టిగా ఎదుర్కొని అసెంబ్లీ ఎన్నికల నాటి… Read More
చంద్రయాన్-2 జాబిల్లికి సమీపంలోకి దూసుకెళుతోందిబెంగళూరు: చంద్రయాన్-2 జాబిల్లికి సమీపంలోకి దూసుకెళుతోంది. మరికొన్ని గంటల్లో ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఈ ప్రక్రియ శనివారం తెల్లవారుజ… Read More
0 comments:
Post a Comment