లండన్: కొవిషీల్డ్ లేదా యూకే ఆమోదం పొందిన ఇతర కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని తమ దేశానికి వచ్చే భారతీయులను ప్రభుత్వం క్వారంటైన్ చేయదని బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తెలిపారు. అక్టోబర్ 11 నుంచి యూకే వెళ్లే భారతీయులపై ఎలాంటి నిర్భంధం ఉండదని చెబుతూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ak9wZk
Thursday, October 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment