Thursday, October 7, 2021

రెండు వ్యాక్సిన్ డోసులు వేసుకున్న భారతీయులకు క్వారంటైన్ అవసరం లేదు: దిగొచ్చిన బ్రిటన్

లండన్: కొవిషీల్డ్‌ లేదా యూకే ఆమోదం పొందిన ఇతర కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని తమ దేశానికి వచ్చే భారతీయులను ప్రభుత్వం క్వారంటైన్‌ చేయదని బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తెలిపారు. అక్టోబర్ 11 నుంచి యూకే వెళ్లే భారతీయులపై ఎలాంటి నిర్భంధం ఉండదని చెబుతూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ak9wZk

0 comments:

Post a Comment