అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టడంతో నవంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాలయాలను తెరిచిన విషయం తెలిసిందే. అయితే, పాఠశాలలు ప్రారంభించిననాటి నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా సోకుతుండటం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. యూఎస్ ఎన్నికల ఎఫెక్ట్: రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుదల. కోటికి చేరువలో!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3euGacf
కరోనా కలకలం: ఏపీలో 829 టీచర్లు, 575 మంది విద్యార్థులకు కరోనా, తల్లిదండ్రుల ఆందోళన
Related Posts:
Executive Capital: విశాఖలో వాహనదారులకు సరికొత్త నిబంధన: ఉల్లంఘిస్తే భారీ జరిమానా..!విశాఖపట్నం: పరిపాలనా రాజధానిగా ఆవిర్భవించబోతున్న విశాఖపట్నంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. సచివాలయాన్ని తరలించడం, విశాఖను కేంద్రబిందువుగా చేసుకు… Read More
బస్సును తాకిన హైఓల్టేజ్ కరెంట్ తీగ: విద్యుద్ఘాతానికి.. !భువనేశ్వర్: ఒడిశాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సు హైఓల్టేజ్ కరెంటు తీగను తాకింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు మరణించారు. 35 మందికి… Read More
కేసీఆర్.. సీఏఏతో ఎవరికి అన్యాయం?: కిషన్ రెడ్డి, ఫ్యామిలీ కోసం కాదంటూ చురకలుహైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను తాము వ్యతిరేకిస్తున్నామంటూ ప్రకటించిన తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కేంద్రమంత… Read More
ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలపై షాకింగ్.. రూ.5వేల కోట్లు దాటిన బెట్టింగ్స్.. ఏపార్టీపై ఎంతంటే..క్రికెట్ మ్యాచ్ పై బెట్టింగ్లో.. తుది ఫలితంపై ఒకలా.. ఓవరాల్ స్కోరుపై ఇంకోలా.. బంతి బంతికీ మరోలా బెట్టింగ్ జరిగినట్లే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల… Read More
21 మంది ప్రాణాలు తీసిన సైకో సైనికుడు హతం: కాల్చి చంపిన భద్రతా దళాలుబ్యాంకాక్: థాయిలాండ్లో శనివారం సాయంత్రం నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపి సుమారు 21 మంది ప్రజల ప్రాణాలు తీసిన సైకో సైనికుడు సర్జంట్ మేజర్ జక్రపంత్… Read More
0 comments:
Post a Comment