Thursday, November 5, 2020

కరోనా కలకలం: ఏపీలో 829 టీచర్లు, 575 మంది విద్యార్థులకు కరోనా, తల్లిదండ్రుల ఆందోళన

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టడంతో నవంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాలయాలను తెరిచిన విషయం తెలిసిందే. అయితే, పాఠశాలలు ప్రారంభించిననాటి నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా సోకుతుండటం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. యూఎస్ ఎన్నికల ఎఫెక్ట్: రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుదల. కోటికి చేరువలో!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3euGacf

Related Posts:

0 comments:

Post a Comment