అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టడంతో నవంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాలయాలను తెరిచిన విషయం తెలిసిందే. అయితే, పాఠశాలలు ప్రారంభించిననాటి నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా సోకుతుండటం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. యూఎస్ ఎన్నికల ఎఫెక్ట్: రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుదల. కోటికి చేరువలో!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3euGacf
కరోనా కలకలం: ఏపీలో 829 టీచర్లు, 575 మంది విద్యార్థులకు కరోనా, తల్లిదండ్రుల ఆందోళన
Related Posts:
యముణ్ని ఎదిరించిన 4ఏళ్ల బాలుడు - రాయ్ గఢ్ దుర్ఘటనలో 13మృతి - ఇంకా శిథిలాల్లోనే -మోదీ విచారంమహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లా మహద్ పట్టణంలో ఐదంతస్తుల భవంతి కుప్పకూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 12 అగ్నిమాపక ద… Read More
14 నుంచి పార్లమెంటు సమావేశాలు!: కరోనా కారణంగా ప్రత్యేక ఏర్పాట్లున్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ నెల నుంచి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1… Read More
కేరళ సెక్రటేరియట్లో అగ్ని ప్రమాదం.... ఆ ఆధారాలను మాయం చేసే కుట్ర...?తిరువనంతపురంలోని కేరళ సచివాలయంలో మంగళవారం(అగస్టు 25) అగ్నిప్రమాదం సంభవించింది. సచివాలయంలోని నార్త్ బ్లాక్లో ఉన్న ప్రోటోకాల్ సెక్షన్ డిపార్ట్మెంట్లో… Read More
అమానుషం: మహిళ మృతి!, కరోనా అనుమానంతో జేసీబీలో స్మశానానికిహైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా మానవ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే వారిని ఒంటరి చేస్తూ.. వారిని మరింతగా కుంగదీస్తు… Read More
ఏపీ కరోనా:‘యాక్టివ్’లో దేశంలోనే టాప్2 - కొత్తగా 9927 కేసులు, 92 మృతి - ఐదు జిల్లాలో ఉధృతంగాఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాలేదు. రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు నిర్వహిస్తుండగా, దానికి అనుగుణంగా కొత్త కేసులు భారీగా… Read More
0 comments:
Post a Comment