అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, భారీ సంఖ్యలో మాత్రం పాజటివ్ కేసులు రావడం లేదు. భారీ సంఖ్యలో పరీక్షలు చేసినప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు 3వేలకు మించడం లేదు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. కరోనా మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది. గడిచిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n831xp
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: పశ్చిమగోదావరిలో అత్యధికం, కర్నూలులో అత్యల్పం
Related Posts:
ఏడాదిన్నర బాలుడిపై కత్తితో దాడి.. కడుపు చీల్చిన దుండగులు...!ఒకటిన్నర సంవత్సరాల పిల్లవాడిపై గుర్తు తెలియని దుండగులు అమానుషంగా ప్రవర్తించారు. పిల్లవాడి పేగులతోపాటు గుండె ఇతర అంతర్గత అవయవాలు బయటడేలా పదునైన ఆయుధంతో… Read More
లేడీ కాదు కిలేడీ.. విద్యార్థినుల ఫోటోలు తీసి... పోర్న్ వైబ్సైట్లో అప్లోడ్ చేసి....ఈజీ మనీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొందరు. డబ్బే పరామావధిగా ప్రవర్తస్తున్నారు. తమకు జాలి, దయ, కరుణ ఏమీ లేదని చేష్టలతో రుజువు చేసుకుంటున్నారు. తాజాగా … Read More
మానవత్వం చాటిన మంత్రి బళ్లారి శ్రీరాములు, ప్రజల ప్రశంసలు, గుడికి వెలుతుంటే !బెంగళూరు: ప్రాణాలను కాపాడండి, ఆపదలో ఉన్న ఆడపడుచులకు సహాయం చెయ్యండి, మీకు ధన్యవాదాలు అంటున్నారు కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు. తాను ఏదో… Read More
కదులుతున్న రైలులో నుంచి పడిన యువకుడు.. బతికి బయటపడ్డాడిలా (వీడియో)అహ్మదాబాద్: కదులుతున్న రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకే ప్రమాదం. తాజాగా, ఓ యువకుడు… Read More
ఐఎఎస్ అధికారి చేతికి ఆర్టీసీ పగ్గాలు: సుధీర్ బాబు బదిలీ: విలీనం దిశగా తొలి అడుగేనా?అమరావతి: ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా తొలి అడుగు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటిదాకా ఐపీఎస్ అధికారి సారథ్యం వహిస్తూ వచ్చిన ఆర్టీసీ … Read More
0 comments:
Post a Comment