ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రోడ్లు భారీగా దెబ్బతిని ఉన్నాయి. వీటిని వెంటనే మరమ్మత్తులు చేయిస్తే సరిపోయేది. కానీ ప్రభుత్వం రెండేళ్లుగా వీటిని పట్టించుకోలేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది మూడో వర్షాల సీజన్. వర్షాల సీజన్ కు ముందే రోడ్లు వేయడం ద్వారా ఇబ్బందులు లేకుండా చూసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ వైసీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3D9ZVAN
జగన్ సర్కార్ కు కాంట్రాక్టర్ల చుక్కలు-టెండర్లకు నో-సిండికేట్ గా మారి -షరతులకు అంగీకరిస్తేనే
Related Posts:
ముహూర్తం ఖరారు..! ఆ రిజిస్ట్రేషన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టీ సర్కార్..!హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ లాక్ డౌన్ ఆంక్షల నుండి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇసుక రవాణా, భవన నిర్మాణాలు, మద్యం షాపులు, స్టాంప్స్ మరియు … Read More
తీరని వేదన: విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై విజయశాంతి ఏమన్నారంటే?హైదరాబాద్: విశాఖ ఎల్జీ పాలీమర్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి స్పందించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన బాధిత… Read More
విశాఖ లీకేజీ: లాక్డౌన్ సమయంలో ఎలా తెరిచారు, పొల్యూషన్ బోర్డు ఏం చేస్తోంది: సీపీఐ నారాయణ..విశాఖలో విషవాయువు లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షాలు స్పందించాయి. ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టెరిన్ గ్యాస్ లీకవడంతో పది మంది చనిపోయిన సంగతి తెలిసిందే. గుర… Read More
కేసీఆర్ మనసు ఫతేమైదానమంత విశాలం..! క్లిష్ట సమయంలో కూడా పాతిక వేల సాయం..!!హైదరాబాద్ : రాజకీయాల్లో సాయం ప్రకటించాలన్నా, సంక్షేమపథకాలు అమలు చేయాలన్నా హోదా ఉంటే సరిపోదు. దానికి తగ్గ గుండె ధ్యైర్యం, తెగింపు ఉన్నప్పుడే ఆ హోదాకు అ… Read More
భారత వాతావరణ సూచనలు: పీవోకేపై భారత కీలక ముందడుగున్యూఢిల్లీ: పాకిస్థాన్కు గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత్ మరో కీలక ముందడుగు వేసింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) ప్రాంతాల్లో భారత వాతావరణ విభా… Read More
0 comments:
Post a Comment