ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రోడ్లు భారీగా దెబ్బతిని ఉన్నాయి. వీటిని వెంటనే మరమ్మత్తులు చేయిస్తే సరిపోయేది. కానీ ప్రభుత్వం రెండేళ్లుగా వీటిని పట్టించుకోలేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది మూడో వర్షాల సీజన్. వర్షాల సీజన్ కు ముందే రోడ్లు వేయడం ద్వారా ఇబ్బందులు లేకుండా చూసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ వైసీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3D9ZVAN
జగన్ సర్కార్ కు కాంట్రాక్టర్ల చుక్కలు-టెండర్లకు నో-సిండికేట్ గా మారి -షరతులకు అంగీకరిస్తేనే
Related Posts:
సీఎం కేసీఆర్ చొరవ.. జూరాలకు చేరుతున్న కృష్ఱా జలాలుమహబూబ్ నగర్ : పాలమూరు జిల్లా వాసుల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. సీఎం కేసీఆర్ చొరవతో నీటి విడుదలకు కర్ణాటక ముఖ్యమంత్రి ఓకే చెప్పిన నేపథ్యంలో.. కృష్ణా … Read More
వారెవ్వా క్యాబాత్ హై: మోడీ ఫ్యాన్స్కు ప్రియాంకా షేక్ హ్యాండ్..వీడియో వైరల్ఇండోర్: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకాగాంధీ ప్రచారంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. బీజేపీని తన ప్రసంగాలతో చీల్చి చెండాడుతు… Read More
కేసీఆర్ కు షాక్ ఇచ్చిన స్టాలిన్ ... ఫెడరల్ ఫ్రంట్ లో చేరం .. మీరే మా కూటమిలో చేరండిదేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ఫెడరల్ ఫ్రంట్ ద్వారా ప్రయత్నం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ కోసం అడుగులు వేస్తున్… Read More
మోడీ ప్రభుత్వం, మునిగిపోయో నావ.. బీఎస్సీ చీఫ్ మాయవతిప్రధాన మంత్రి నరేంద్రమోడీ ,బీఎస్పీ చీఫ్ మాయావతి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేలా తయారైంది..దళితులపై మాయవతి ముసలి కన్నీరు కారుస్తుందని ,ప్రధాని నరంద్రే … Read More
అది ఇల్లా? పాముల పుట్టా? కోడిగుడ్లను పొదిగినట్టు..! మురిసిపోయిన యజమానిబెంగళూరు: ఎవరి ఇంట్లోనైనా కోడి గుడ్లను పొదుగుతుంది. అది కామన్. ఓ వ్యక్తి ఇంట్లో కోడి గుడ్లను పొదిగినట్లు పాముల గుడ్లు పొదిగాచి. అయిదు కాదు పద… Read More
0 comments:
Post a Comment