తెలంగాణ మంత్రివర్గ సమావేశం మంగళవారం (జూన్ 8వ తేదీన) జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో వైద్యం, కరోనా పరిస్థితులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయ పనులు, లాక్డౌన్ గురించి చర్చిస్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా కేబినెట్ చర్చించే అవకాశముంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3clPUFC
Sunday, June 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment