హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ల కొరత కేంద్ర ప్రభుత్వం వైఫల్యమేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వాక్సినేషన్ కార్యక్రమంపైన ప్రజల నుంచి సలహాలను, సూచనలను ఆదివారం సోషల్ మీడియా వేదికగా స్వీకరించారు మంత్రి. ఆస్క్ కేటీఆర్ పేరుతో కోనసాగిన ట్విట్టర్ సంభాషణలో మంత్రి పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34UieuU
Sunday, June 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment