న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటిదాకా 23,13,22,417 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదివరకు ఉన్న వ్యాక్సిన్ల కొరత కూడా ఇప్పుడు పెద్దగా లేకపోవడం వల్ల దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ మూడో విడత వ్యాక్సినేషన్ కూడా ఊపందుకుంది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uRKfh6
Covishield vs Covaxin: ఆ వ్యాక్సిన్తోనే శరీరంలో యాంటీబాడీస్ అధికం: రీసెర్చ్ రిపోర్ట్
Related Posts:
ఇక విక్రమార్కుడు ప్రతిపక్ష నాయకుడు..! ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తామంటున్న కాంగ్రెస్..!!హైదరాబాద్ : తెలంగాణ శాసన సభ తొలి ప్రహసనం ముగింపు దశకు చేరుకుంది. గవర్నర్ స్పీచ్ కి ధన్యవాదాలు తెలిపితే ఇక తొలి ప్రమాణ స్వీకార ఘట్టం, శా… Read More
స్పీకర్ పదవీకాలం తర్వాత ఇక విశ్రాంతే..! పోచారంతో పాటు మరికొందరికి పొలిటికల్ రిటైర్మెంట్..!హైదరాబాద్ : తెలంగాణ రెండో విడత ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఘవిజయం సాధించింది. అయితే ప్రభుత్వ పదవులు అనుభవిస్తున్న కొంత మంది నేతలకు ఇదే చివ… Read More
జగన్ పై దాడి కేసులో ప్రభుత్వానికి మరో దెబ్బ : హౌజ్ మోషన్ పిటీషన్ కు హైకోర్టు నో..!జగన్ పై దాడి కేసులో ఏపి ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. జగన్ కేసును ఎన్ఐఏ కు అప్పగించటంతో..వా రికి కావాల్సిన సమాచారం ఇవ్వటానికి సిట… Read More
సంతలో పశువులను కొన్నట్లు కర్నాటక ఎమ్మెల్యేలను మోడీ కొంటున్నారు: చంద్రబాబుకోల్ కతా: కోల్కతాలో బీజేపీకి వ్యతిరేకంగా జరిగిన భారీ ర్యాలీలో పలువురు బీజేపీయేతర పార్టీ నాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. పశ్చిమ బెం… Read More
ప్రపంచ ఆర్దిక వేదిక పై సన్ రైజ్ స్టేట్..! దావోస్ వార్షిక సమావేశాలకు లోకేష్..!!అయరావతి/హఐదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాలలో పాల్గొనేందుకు ఐటీ, పంచయతీరాజ్ శాఖా మంత్రి నా… Read More
0 comments:
Post a Comment