న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటిదాకా 23,13,22,417 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదివరకు ఉన్న వ్యాక్సిన్ల కొరత కూడా ఇప్పుడు పెద్దగా లేకపోవడం వల్ల దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ మూడో విడత వ్యాక్సినేషన్ కూడా ఊపందుకుంది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uRKfh6
Covishield vs Covaxin: ఆ వ్యాక్సిన్తోనే శరీరంలో యాంటీబాడీస్ అధికం: రీసెర్చ్ రిపోర్ట్
Related Posts:
ఆగస్టు15న అమిత్ షా కశ్మీర్లో పర్యటన..? ప్రతి గ్రామాన జాతీయ జెండా ఎగరవేయడమే లక్ష్యం..కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగస్టు 15న జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పార్లమెంట్లో కశ్మీర్ పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టి విజయవంతంగా పాస్… Read More
ఏపి లో యువతకు పెద్ద ఎత్తున చేయూత..! సీఎం జగన్ పై ప్రశంసలు కురిపిస్తున్న యూత్..!!అమరావతి/హైదరాబాద్ : ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నారు. పాద యాత్రలో ఇచ్చిన హామీలే కాకుండా మేనిఫెస్టోలో పొందుపరిచిన… Read More
జమ్ము కాశ్మీర్ లో మరో కీలక ఘట్టం: కేంద్రం వడివడిగా అడుగులు: అక్టోబర్ లో అంతా అక్కడే..!!జమ్ము కాశ్మీర్ పైన కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఆకస్మికంగా జమ్ము కాశ్మీర్ లో అధికరణ 370, అధికరణ 35ఏలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక ని… Read More
జనసేన ఎమ్మెల్యే కేసులో పోలీసులకు షాక్: బెయిల్ ఇవ్వాలని ఆదేశించిన కోర్ట్..!!కాకినాడ: జనసేన పార్టీ శాసన సభ్యుడు రాపాక వరప్రసాద్ అరెస్టు వ్యవహారం సుఖాంతమైంది. మంగళవారం రాజోలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన ఆయనను పోలీసులు స్థానిక న… Read More
ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే కాదట.. రిపబ్లిక్ డే అంటున్న ఢిల్లీ పోలీసులు ..?న్యూఢిల్లీ : బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి భారతవనికి విముక్తి కలిగిన రోజు ఆగస్టు 15. ప్రతి ఏటా ఈ రోజు జాతి మొత్తం జెండా పండుగ సంబురంగా జరుపుకుంటుంది. మ… Read More
0 comments:
Post a Comment