న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటిదాకా 23,13,22,417 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదివరకు ఉన్న వ్యాక్సిన్ల కొరత కూడా ఇప్పుడు పెద్దగా లేకపోవడం వల్ల దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ మూడో విడత వ్యాక్సినేషన్ కూడా ఊపందుకుంది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uRKfh6
Covishield vs Covaxin: ఆ వ్యాక్సిన్తోనే శరీరంలో యాంటీబాడీస్ అధికం: రీసెర్చ్ రిపోర్ట్
Related Posts:
గవర్నర్ వర్సెస్ ఏపి ప్రభుత్వం : ఆర్డినెన్స్ తిరస్కరణ : ఆమోదించకుంటే బిల్లు..!మరోసారి ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ గా పరిస్థితి మారుతోంది. గవర్నర్ వ్యవహార శైలి పై తొలి నుండి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఏపి ప్రభుత్వం మ… Read More
భళా మల్లన్నా భళా: \"భూకబ్జాలు చేసేది మన నేతలే \" అని నిజం చెప్పిన మల్లారెడ్డిపై ప్రశంసలుఆయన తెలంగాణలో మంచి నాయకుడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం నెలకొనాల్సిందే. అంతకు మించి ఆయన బడాపారిశ్రామికవేత్త. ఒకసారి ఎంపీగా గెలిచి మరోసారి ఎమ్మ… Read More
భారత ఆర్మీలో 191 ఎస్ఎస్సీ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలభారత ఆర్మీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇండియన్ ఆర్మీ. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎస్ఎస్సీ టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హు… Read More
ఈడబ్ల్యూఎస్లో 5 శాతం కాపులకు : 2029 నాటికి ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా : కేంద్రం అన్యాయం చేసింది..!ఏపి అసెంబ్లీ ఈ టర్మ్ చివరి సమావేశాలు ప్రారంభమయ్యాయి. గరవ్నర్ నరసింహన్ ఈ అయిదేళ్ల కాలంలో ఏపి ప్రభుత్వం సాధించిన అభివృద్దిని వివరించారు. అద… Read More
తెలంగాణలో జూనియర్ వీరప్పన్..! 20 ఏళ్లుగా పోలీసులకు సవాల్హైదరాబాద్ : ఓ సామాన్యుడు అసాధారణంగా ఎదిగాడు. నేర సామ్రాజ్యం విస్తరించుకుని కోట్లకు పడగలెత్తాడు. అధికారులను కనుసన్నల్లో తనవైపు తిప్పుకున్నాడు. ఆడిందే ఆ… Read More
0 comments:
Post a Comment