నవమాసాలు మోసి కన్న కొడుకు నిద్రలోనే మృతి చెందడంతో ఓ తల్లి షాక్ కు గురైంది. ఏం చేయాలో అర్థం కాక మూడు రోజులుగా శవాన్ని ఇంట్లోనే ఉంచి దీనంగా రోదిస్తూ కూర్చుంది. మృతదేహం కుళ్లి దుర్వాసన రావడంతో అనుమానించిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించగా ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడు ఓ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38YWy2w
నిద్రలోనే మరణించిన కొడుకు, తల్లి షాక్ : మూడు రోజులు డెడ్ బాడీ ఇంట్లోనే .. ఏపీలో ఘటన
Related Posts:
ఇరాన్ సరిహద్దుల్లో మళ్లీ యుద్ద మేఘాలు..! అగ్రరాజ్యం డ్రోన్ ను కూల్చివేసిన ఇరాన్..!!బాగ్దాద్/హైదరాబాద్: ఇరాన్ అమెరికా మద్య కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకూ ఇరాన్ స్థావరాలపై అడదడపా దాడులు నిర్వహించిన అమెరికా ఇప్పుడు ఇర… Read More
బీజేపీని చూసి టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు.. అందుకే దాడులు..!హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ బలపడుతుంటే.. టీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. అందుకే బీజేపీ కార్యకర్తలపై దా… Read More
రంగంలోకి చంద్రబాబు: సంక్షోభాలు టీడీపీకి కొత్త కాదు: నేతలకు ఏం చెప్పారంటే..!టీడీపీలో సంక్షోభం ఏర్పడుతున్న సమయంలో ఆ పార్టీ అధినేత అలర్ట్ అయ్యారు. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిన చంద్రబాబు అక్కడి నుండి జరుగుతున్న పరిణ… Read More
ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడు ఆయనే..! బాబు యూరప్ నుండి రాగానే ఆదేశాలు..!!అమరావతి/హైదరాబాద్ : ఏపి తెలుగుదేశం పార్టీ లో ప్రక్షాళనలకు శ్రీకారం జరగబోతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు యూరప్ నుండి రాగానే కొన్ని కీలక నిర్ణయాలు తీసు… Read More
బెంగళూరు స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ హుష్ కాకి, సిద్దరామయ్య ఆశల మీద నీళ్లు: ప్రజల విజయం, బీజేపీ !బెంగళూరు: బెంగళూరు నగరంలోని చాలుక్య సర్కిల్ నుంచి బెంగళూరు- బళ్లారి జాతీయ రహదారిలోని హెబ్బాళ ఎస్టీమ్ మాల్ వరకు స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ పనులకు కర్ణా… Read More
0 comments:
Post a Comment