ఏపీలో బీజేపీ..జనసేన మధ్య అధికారిక పొత్తు కుదిరింది. స్థానిక సంస్థల మొదలు 2024 సార్వత్రిక ఎన్నికల వరకు కలిసి సాగాలని..ఆ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల కూటమి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా పని చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ..వైసీపీతో తెర ముందు..తెర వెనుక పొత్తులు..సంబంధాలు ఉండవని బీజేపీ తేల్చి చెప్పింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3afl5ju
2024లో ఏపీలో అధికారమే లక్ష్యంగా: అమరావతిపై సీఎంకు వార్నింగ్: బీజేపీ..జనసేన మధ్య బేషరతుగా..!
Related Posts:
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు కన్నుమూత: సీఎం కేసీఆర్ సంతాపంహైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి కేశవరావు(60) కన్నుమూశారు. అనారోగ్యంతో యశదో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస… Read More
అమరావతి పేరు వింటేనే జగన్ రెడ్డి వణికిపోతున్నారు.. మహోద్యమంగా అమరావతి పోరు : లోకేష్ స్పష్టంఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అమరావతిలో ఆందోళనకు కారణమైన విషయం తెలిసిందే. రాష్… Read More
Kurnool: నంద్యాలలో రిపోర్టర్ దారుణ హత్య: స్క్రూడ్రైవర్తో పొడిచి..!కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా యుట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తోన్న ఓ రిపోర్టర్ దారుణ హత్యకు గురయ్యారు. సస్పెన్షన… Read More
కేసీఆర్కు షాకిస్తారా?: వైఎస్ షర్మిల భర్త అనిల్ కుమార్తో ఎమ్మెల్యే రాజయ్య భేటీ, ఏం చర్చించారు?హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రా… Read More
Lady police: లేడీ పోలీసుకు కూల్ డ్రింక్ ఇచ్చిన ఎస్ఐ, మత్తులో ఉంటే మజా చేశాడు, ఎస్ఐ దూలతీరింది !న్యూఢిల్లీ/చెన్నై: సామాన్య ప్రజలకు రక్షణ కల్పించి వారి కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం అతనికి స్పెషల్ సెల్ విభాగంలో ఎస్ఐ ఉద్యోగం ఇచ్చింది. ఎస్ఐగా ఉద్యో… Read More
0 comments:
Post a Comment