Thursday, January 16, 2020

2024లో ఏపీలో అధికారమే లక్ష్యంగా: అమరావతిపై సీఎంకు వార్నింగ్: బీజేపీ..జనసేన మధ్య బేషరతుగా..!

ఏపీలో బీజేపీ..జనసేన మధ్య అధికారిక పొత్తు కుదిరింది. స్థానిక సంస్థల మొదలు 2024 సార్వత్రిక ఎన్నికల వరకు కలిసి సాగాలని..ఆ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల కూటమి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా పని చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ..వైసీపీతో తెర ముందు..తెర వెనుక పొత్తులు..సంబంధాలు ఉండవని బీజేపీ తేల్చి చెప్పింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3afl5ju

Related Posts:

0 comments:

Post a Comment