కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోదన్న తరహాలో.. ఎద్దుల కుమ్ముడుకు పోటీదారులు బిత్తరపోయారు.. బరిలో పరుగెత్తించిమరీ చుక్కలు చూపించాయి.. ముట్టుకోడానికి దగ్గరకొచ్చిన ప్రతివాణ్ని పొడిచిపారేశాయి.. బ్యారికేడ్లను కూలదోసిమరీ ప్రేక్షకులపైనా దాడికి దిగాయి.. మొత్తంగా తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు క్రీడ రక్తసిక్తంగా సాగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aey199
Thursday, January 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment