ఓవైపు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూన్న జగన్ సర్కార్.. మరోవైపు తమ చేతుల్లో ఉన్న గంగవరం పోర్టును అదానీ గ్రూప్ కు అమ్మేసింది. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను అదానీ గ్రూప్ కు బదిలీ చేసేసింది. దీంతో ఈ ప్రైవేటీకరణ వ్యవహారం కూడా విశాఖను కుదిపేస్తోంది. ఇప్పటికే అదానీ గ్రూప్ కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3E6t2X4
చిక్కుల్లో జగన్ సర్కార్- హైకోర్టుకు గంగవరం వాటాల వ్యవహారం-9 వేల కోట్ల వాటాలు 645 కోట్లకేనా ?
Related Posts:
కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ : పెరిగిన సెక్స్ బూమ్.. ఇవిగో రిపోర్ట్స్..కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా చాలా దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. దీంతో చాలావరకు కంపెనీలు మూతపడ్డాయి. ప్రజలకు నిత్యావసరాలు,అత్యవసర సేవలు అంది… Read More
కరోనా: లాక్డౌన్ పొడగింపు ఖాయం.. అధికారిక ఉత్తర్వులు జారీ.. సెప్టెంబర్ దాకా తప్పదా?ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ ప్రక్రియలో మనమిప్పుడు సరిగ్గా మధ్యలో ఉన్నాం. లాక్ డౌన్ ముగింపునకు ఇంకా తొమ్మిదిరోజుల టైముంది. కానీ … Read More
ఏపీలో కరోనా: సీఎం జగన్ అనూహ్య నిర్ణయం.. ఇప్పటిదాకా ఎవరూ చేయని పని.. లాక్ డౌన్ పొడగింపుపైనా..కరోనా వైరస్ విజృంభణ మొదలైన చాలా కాలందాకా సేఫ్ గా కనిపించిన ఆంధ్రప్రదేశ్లో.. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల తర్వాత సీన్ రివర్స్ అయింది. ఆదివారం కొత్తగా మరో 3… Read More
లాక్ డౌన్ ఎఫెక్ట్ : తెర పైకి 'బేబీ బూమ్'.. 9 నెలల తర్వాత అదే జరుగబోతుందా..?కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా పాటిస్తున్న లాక్ డౌన్ ఎలాంటి పర్యవసానాలకు దారితీయబోతోంది. ఎటూ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం గురించి చాలా దేశాలు ఇ… Read More
కరోనా : సోనియా,కేసీఆర్లకు మోదీ ఫోన్.. ఏం మాట్లాడారు..?కరోనా వైరస్ను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు దేశం కుల,మత,ప్రాంత,రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు అనుగుణంగా కేంద్రం కూడా అవసరమైన చర… Read More
0 comments:
Post a Comment