లక్నో: బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీ పాలిత రాష్ట్రాలపై మండిపడ్డారు. జాతీయ పౌరసత్వ పట్టిక (ఎన్ఆర్సీ) జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)పై పట్టు వీడాలని ఆమె సూచించారు. అంతకుముందు కాంగ్రెస్ ఎలా అయితే తప్పులు చేసి భారీ మూల్యం చెల్లించుకుందో అవే తప్పులను బీజేపీ చేస్తోందని మండిపడ్డారు మాయావతి. బెహెన్జీ పుట్టిన రోజు వేడుకల్లో మాట్లాడుతూ ఇటు కాంగ్రెస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tXPOkh
Wednesday, January 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment