లక్నో: బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీ పాలిత రాష్ట్రాలపై మండిపడ్డారు. జాతీయ పౌరసత్వ పట్టిక (ఎన్ఆర్సీ) జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)పై పట్టు వీడాలని ఆమె సూచించారు. అంతకుముందు కాంగ్రెస్ ఎలా అయితే తప్పులు చేసి భారీ మూల్యం చెల్లించుకుందో అవే తప్పులను బీజేపీ చేస్తోందని మండిపడ్డారు మాయావతి. బెహెన్జీ పుట్టిన రోజు వేడుకల్లో మాట్లాడుతూ ఇటు కాంగ్రెస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tXPOkh
ఎన్పీఆర్ ఎన్సీఆర్లపై పట్టు వీడండి.. నిరుద్యోగ సమస్యపై దృష్టి పెట్టండి: మాయావతి
Related Posts:
గులాబీ నుండి తెలుపుకు మారిన టీఎమ్యూ జెండాతెలంగాణ రాష్ట్ర సమితికి అనుబంధంగా ఉన్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆర్టీసీ అనుబంధ విభాగం తన జెండా రంగును మార్చుకుంది. ఇప్పటి వరకు ఉన్న గులాబి రంగును తొలగి… Read More
Rajiv Gandhi Assassination: జైలులోనే హంతకురాలి నిరాహార దీక్షచెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి అయిన నళిని శ్రీహరన్ వేలూరు జైలులో జీవిత ఖైతు అనుభవిస్తున్న విషయం తెలిసిందే. హత్య కేసులో తాను, తన భర… Read More
ఏపీలో గన్నవరం హీట్: కార్యకర్తలతో యార్లగడ్డ భేటీ, ఇటు వంశీ కూడా..ఏపీలో గన్నవరం రాజకీయాలు కాకరేపుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత వల్లభనేని వంశీమోహన్ సీఎం జగన్ను కలవడంతో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. వంశీ … Read More
అసలు చర్చలే జరగలేదు... ఆర్టీసీ జేఏసీఆర్టీసీ కార్మికులు మరియు అధికారుల మధ్య చర్చలే జరగలేదు. అధికారుల మమ్మల్ని నిర్భంధంలో పెట్టి చర్చలు జరపాలని చూశారని ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పారు. కోర్టు… Read More
గ్రామానికి 20 లక్షలు, హుజూర్నగర్ పట్టణానికి 25 కోట్లు, కృతజ్ఞతసభలో కేసీఆర్ వరాలజల్లుహుజూర్నగర్ ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామని పేర్కొన్నారు. తమ అభ్యర్థి సైదిరెడ్డి గెలిపించినందుకు ప్రజలకు… Read More
0 comments:
Post a Comment