Sunday, September 12, 2021

ఏపీకి ప్రత్యేక హోదా ..జోన్ ఇవ్వండి -పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సిఫారసు : సాయిరెడ్డి నెక్స్ట్ స్టెప్..!!

రాష్ట్ర విభజన సమయం నుంచి అమలు కాని డిమాండ్ గా ఉండిపోయిన ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరో సారి తెర మీదకు వచ్చింది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ ఏపీకి అయిదేళ్ల పాటు ప్రత్యేక హోదా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నాటి రాజ్యసభ విపక్ష నేత..ప్రస్తుత ఉప రాష్ట్రపతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3E9uAQ7

Related Posts:

0 comments:

Post a Comment