ముఖ్యమంత్రి జగన్ కు పోలవరం ప్రాజెక్టు అధారిటీ షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న నవయుగ సంస్థకు ఏపీ ప్రభుత్వం నోటీసు ఇవ్వడం.. రివర్స్ టెండరింగ్కు వెళ్లడంలో ఉండే లాభనష్టాలపై పీపీఏ సుదీర్ఘంగా చర్చించింది. ఏపీ ప్రభుత్వం తమ నిర్ణయాల పైన పునరాలోచన చేయాలని సూచించింది. రివర్స్ టెండరింగ్తో ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని.. నిర్మాణంలో జాప్యం జరిగే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/302AiyO
సీఎం జగన్ కు పీపీఏ షాక్: పోలవరం గుత్తేదారు పనితీరు బాగుంది..రివర్స్ టెండరింగ్ సరికాదు..!!
Related Posts:
భార్యాభర్తలకు షాక్.. యాసిడ్ దాడి కేసు.. సంచలన తీర్పు..!ఢిల్లీ : ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడేళ్ల కిందట జరిగిన యాసిడ్ దాడి కేసులో భార్యాభర్తలకు 11 ఏళ్ల జైలుశిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పిం… Read More
ఔను వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.. పాడు జంట..! సభ్యసమాజానికి ఏ మెస్సేజ్ ఇస్తారో..?న్యూజెర్సీ/హైదరాబాద్ : ఇదో రకమైన రుగ్మత. పాడు రుగ్మత.. సమాజాన్ని భ్రష్టు పట్టించే రుగ్మత. ఆడ మగ ఒకరినొకరు చూసుకోవడం, ఇష్టపడడం, ప్రేమించుకోవడం, పెళ్లి … Read More
`చెత్తకు ఆహారం` పథకం: ఉచితంగా టిఫిన్, భోజనం..గార్బెజ్ కేఫ్ సక్సెస్!రాయ్పూర్: ఇప్పటిదాకా పనికి ఆహారం పథకం గురించి విన్నాం. అధికారులు సూచించిన పని చేయడం దానికి తగ్గ లబ్ధిని పొందడం ఈ పథకం ఉద్దేశం. ఇదే కాన్సెప… Read More
బల్దియా నగారా మోగనుందా..? గులాబీ దళపతి మదిలో ఏముంది ?హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇక గులాబీ దళపతి ఫోకస్ బల్దియా పడింది. అయితే జీహెచ్ఎంసీ కాల పరిమితి 2021 వరకు ఉంది. కానీ అసెంబ… Read More
చంద్రబాబు వార్నింగ్: జగన్ ఒళ్లుదగ్గర పెట్టుకోవాలి: కేసీఆర్ రుణం తీర్చుకుంటున్నారు...!ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ను హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణతో ఏపీకి న… Read More
0 comments:
Post a Comment