అమరావతి/హైదరాబాద్ : ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నారు. పాద యాత్రలో ఇచ్చిన హామీలే కాకుండా మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల అమలుకోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రతిపక్షనేత చంద్రబాబుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/302AkGW
Tuesday, August 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment