న్యూఢిల్లీ : బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి భారతవనికి విముక్తి కలిగిన రోజు ఆగస్టు 15. ప్రతి ఏటా ఈ రోజు జాతి మొత్తం జెండా పండుగ సంబురంగా జరుపుకుంటుంది. మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంటుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీని జనవరి 26గా కూడా రిపబ్లిక్ డే జరుపుకొంటున్నాం. అయితే దక్షిణ ఢిల్లీ పోలీసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/302zXfw
Tuesday, August 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment